Home » Viveka Murder Case
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకుండా సాకులు చెబుతున్నారు. అయితే..
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యంపై కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు కీలక అప్డేట్ ఇచ్చారు..
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) వ్యవహారంలో ఇవాళ ఉదయం నుంచి ట్విస్ట్ల ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎపిసోడ్లో ఎప్పుడేం జరుగుతుందో అటు అవినాష్ వర్గానికి.. ఇటు సీబీఐ అధికారులకు ఎవరికీ తెలియని పరిస్థితి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) మళ్లీ సీబీఐ విచారణకు (CBI Enquiry) డుమ్మా కొట్టారు...
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి తెలుగు ప్రజల కోసం లైవ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందిస్తున్న ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై దాడిని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పాటు ప్రజా సంఘాలు, జర్నలిస్టు యూనియన్లు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.
అవినాష్.. అవినాష్.. అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది.. కనిపిస్తోంది..! విచారణకు రావాల్సిందేనని సీబీఐ.. రాకుండా ప్రతిసారీ ఎంపీ డుమ్మాకొడుతుండగా ఈ ఎంక్వయిరీ ఎపిసోడ్కు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే పరిస్థితులు కనిపించట్లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) మరోసారి సీబీఐ విచారణకు..
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. గత విచారణ సమయంలో ట్విస్ట్ ఇచ్చిన మాదిరిగానే.. నేడు కూడా ఇవ్వడం గమనార్హం. సీబీఐ కార్యాలయానికి బయలుదేరి.. ఆయన పులివెందుల దారి పట్టారు. తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆసుపత్రిలో చేరారని ఫోన్ రావడంతో ఆయన పులివెందులకు బయలుదేరారు.
వివేకా హత్య కేసు నిందితుడు గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను వెకేషన్ బెంచ్కి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది.