• Home » Viveka Case Approver Dastagiri

Viveka Case Approver Dastagiri

 Investigation Controversy: విచారణ పేరుతో వేధిస్తున్నారు

Investigation Controversy: విచారణ పేరుతో వేధిస్తున్నారు

వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య పద్మావతి ఆరోపించారు. సిట్‌ విచారణలో తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని పద్మావతి అభిప్రాయపడ్డారు

YS Sharmila: అధికారులకు అవినాశ్‌ బెదిరింపులు

YS Sharmila: అధికారులకు అవినాశ్‌ బెదిరింపులు

వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరగదని వ్యాఖ్యానించారు. అవినాశ్ రెడ్డి బెయిల్‌పై బయట ఉండటం వల్ల సాక్ష్యాలు నష్టపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు

Witness : వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య మృతి

Witness : వివేకా ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య మృతి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆయన ఇంటి వాచ్‌మన్‌ రంగయ్య (70) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు.

Driver Dastagiri : 20 కోట్ల డీల్‌పై 30 నిమిషాలే విచారణ!

Driver Dastagiri : 20 కోట్ల డీల్‌పై 30 నిమిషాలే విచారణ!

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌ మారిన డ్రైవర్‌ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసు 5వ నిందితుడు...

 Dastagiri : 20 కోట్లు ఇస్తామన్నారు!

Dastagiri : 20 కోట్లు ఇస్తామన్నారు!

వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ-5) కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డితో పాటు అప్పటి జైలు సూపరింటెండెంట్‌, జమ్మలమడుగు డీఎస్పీ..

YS Sunitha Reddy : వివేకా హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం

YS Sunitha Reddy : వివేకా హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి అన్నారు.

Vijayasai Reddy : ఆ రోజు ఏం జరిగిందంటే

Vijayasai Reddy : ఆ రోజు ఏం జరిగిందంటే

’వివేకానందరెడ్డి మరణించిన రోజు నాకు ఒక విలేకరి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను.

AP Police : జగన్‌ బంధువులకు నోటీసులు

AP Police : జగన్‌ బంధువులకు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ప్రైవేట్‌ కంప్లయింట్‌కు సంబంధించిన కేసులో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బంధువులకు పులివెందుల డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.

వివేకా హత్య కేసులో..ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

వివేకా హత్య కేసులో..ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీం నోటీసులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆయన కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

అసెంబ్లీకి వచ్చిన సునీతారెడ్డి

అసెంబ్లీకి వచ్చిన సునీతారెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి