Home » Vishnu Kumar Raju
మద్యం డబ్బులతో వైసీపీ ప్రభుత్వం(YCP Govt) అప్పులు తేవడం ఘోరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు విష్టుకుమార్ రాజు(Vishnu Kumar Raju) వ్యాఖ్యానించారు.
టీటీడీ ట్రస్టు బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. హిందూ మతం మీద విశ్వాసం లేని వారికి చోటు కల్పించారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్రస్టు ఒకటి పెట్టుకొని...అందులో మీకు నచ్చిన వారిని నియమించు కోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుకు బీజేపీ నుంచి నోటీసులు అందాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అంటే భయం పట్టుకున్నట్టుందని బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో బలపడాలన్న బీజేపీ పెద్దల ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయా..? ఏపీ బీజేపీలో (AP BJP) కీలక నేతలకు పొగపెట్టే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందా..?..