• Home » Visaka

Visaka

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలను పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈసారి సింహాచలం చందనోత్సవం కార్యక్రమాన్ని చిన్న పొరపాటూ జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.

TCS Vishakhapatnam Operations: వెల్కమ్‌ టీసీఎస్‌

TCS Vishakhapatnam Operations: వెల్కమ్‌ టీసీఎస్‌

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

Steel Plant Boost: ఉక్కుకు ఊపిరి

Steel Plant Boost: ఉక్కుకు ఊపిరి

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊపిరి పోసేలా ఎస్‌బీఐ వడ్డీ రేటును 14 శాతం నుంచి 9 శాతానికి తగ్గించి రుణాలను పునర్‌వ్యవస్థీకరించింది. కేంద్ర ప్యాకేజీతో ముడిపదార్థాల కొరత తీరిపోవడంతో ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాగుతోంది

ACP AppalaRaju: గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడి..

ACP AppalaRaju: గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడి..

జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకున్నారని, 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..

విశాఖ-బెంగళూరు మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. విశాఖ- బెంగళూరు రైలు ఆదివారం రోజున విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణం సోమవారం రోజున బెంగళూరు నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

 High Drama: యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో హై డ్రామా

High Drama: యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో హై డ్రామా

యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ కూటమి, వైసీపీ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ అస్వస్థతకు గురయి.. స్పృహ కోల్పోయి పడిపోయారు.

నకిలీ డాక్టర్ల కలకలం.. కిడ్నీ ఆపరేషన్‌తో మోసం..

నకిలీ డాక్టర్ల కలకలం.. కిడ్నీ ఆపరేషన్‌తో మోసం..

ఏపీలో నకిలీ డాక్టర్ల వ్యవహారం కలకలం రేపింది. కిడ్నీ ఆపరేషన్ పేరుతో మోసగించిన విషయం వెలుగులోకి వచ్చింది.

Maha Shivratri Special: ఈ శివాలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారంట.. ఎక్కడుందో తెలుసా..

Maha Shivratri Special: ఈ శివాలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారంట.. ఎక్కడుందో తెలుసా..

మీకు సంతానం లేదని బాధపడుతున్నారా? అయితే, ఈ శివలింగాన్ని మూడు సార్లు ఎత్తితే పిల్లలు పుడతారంట. శ్రీ శైలానికి మించి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Srinivas Verma: రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు ఆర్థిక ప్యాకేజీని కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు.

Crime News : భర్త శాడిజం తట్టుకోలేక.. పెళ్లయిన కొన్నాళ్లకే...

Crime News : భర్త శాడిజం తట్టుకోలేక.. పెళ్లయిన కొన్నాళ్లకే...

కామంతో కళ్లు మూసుకుపోయి ఇంగితజ్ఞానం మరిచి పశువులా ప్రవర్తిస్తూ మారుతాడనే ఆశతో భరిస్తూ వచ్చిందా నవవధువు. కానీ, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. భర్త టార్చర్ రోజు రోజుకూ పెరిగిపోవడంతో సహించలేక...

తాజా వార్తలు

మరిన్ని చదవండి