• Home » Visaka

Visaka

RK Roja: షర్మిలపై మంత్రి రోజా సంచలన కామెంట్స్

RK Roja: షర్మిలపై మంత్రి రోజా సంచలన కామెంట్స్

విశాఖ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసులు, ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ ఒక సారి గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

Crime: విశాఖలో అధికారులకు రక్షణ కరువైంది:  రాజేంద్రప్రసాద్

Crime: విశాఖలో అధికారులకు రక్షణ కరువైంది: రాజేంద్రప్రసాద్

విశాఖ: నగరంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...

India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

India vs England: భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

ఇంగ్లండ్‌తో విశాఖపట్నం టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. తన సెంచరీ ఇన్నింగ్స్‌లో యశస్వికి ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

AP News: వైసీపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి: జన జాగరణ సమితి

AP News: వైసీపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి: జన జాగరణ సమితి

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని..

Ap News.. రైల్వే జోన్ కోసం భూమి ఇవ్వలేక పోయారు?: గంటా శ్రీనివాసరావు

Ap News.. రైల్వే జోన్ కోసం భూమి ఇవ్వలేక పోయారు?: గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కబ్జాల గుప్పిట్లో విశాఖ భూమాతను బందీ చేసి రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేక పోయారని, సీఎం జగన్ సిగ్గు పడాలని అన్నారు.

TDP.. మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి సిఎం జగన్ దాగా: చిరంజీవి రావు

TDP.. మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి సిఎం జగన్ దాగా: చిరంజీవి రావు

విశాఖ: మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాగా చేశారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నందువలనే డిఎస్సీ అని చెప్పి మళ్లీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విమర్శించారు.

YCP: భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల సభ...హాజరు కానున్న జగన్..

YCP: భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల సభ...హాజరు కానున్న జగన్..

విశాఖ: నగరంలో జన జాగరణ సమితి ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరగనుందది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు.

Visakha: దూకుడు పెంచిన అంగన్వాడీ కార్యకర్తల సమ్మె

Visakha: దూకుడు పెంచిన అంగన్వాడీ కార్యకర్తల సమ్మె

విశాఖ: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె దూకుడు పెంచింది. శనివారం నుంచి రాత్రి కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. చలిలో టెంట్ల కింద అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తున్నారు. వారం రోజులపాటు రాత్రి కూడా సమ్మెలో కూర్చుంటామని స్పష్టం చేశారు.

Visakha: విశాఖలో దారుణం...షాక్‌లో యువతి...

Visakha: విశాఖలో దారుణం...షాక్‌లో యువతి...

విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. ఓ బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అత్యాచారం తరువాత షాక్‌లోకి వెళ్లిన యువతి ఒడిసాలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆమె కనిపించడంలేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా...

Paderu Dist.: అరకులోయ సంతలో భారీ చోరీ..

Paderu Dist.: అరకులోయ సంతలో భారీ చోరీ..

పాడేరు జిల్లా: అల్లూరి పాడేరు జిల్లా, అరకులోయ సంతలో భారీ చోరీ జరిగింది. డుంబ్రిగూడ మండలం, అరకు సంతబయలు గ్రామంలో తొమ్మిది లక్షల నగదును దుండగులు చోరీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి