• Home » Visaka

Visaka

YCP: భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల సభ...హాజరు కానున్న జగన్..

YCP: భీమిలిలో సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల సభ...హాజరు కానున్న జగన్..

విశాఖ: నగరంలో జన జాగరణ సమితి ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరగనుందది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు.

Visakha: దూకుడు పెంచిన అంగన్వాడీ కార్యకర్తల సమ్మె

Visakha: దూకుడు పెంచిన అంగన్వాడీ కార్యకర్తల సమ్మె

విశాఖ: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె దూకుడు పెంచింది. శనివారం నుంచి రాత్రి కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. చలిలో టెంట్ల కింద అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తున్నారు. వారం రోజులపాటు రాత్రి కూడా సమ్మెలో కూర్చుంటామని స్పష్టం చేశారు.

Visakha: విశాఖలో దారుణం...షాక్‌లో యువతి...

Visakha: విశాఖలో దారుణం...షాక్‌లో యువతి...

విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. ఓ బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అత్యాచారం తరువాత షాక్‌లోకి వెళ్లిన యువతి ఒడిసాలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆమె కనిపించడంలేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా...

Paderu Dist.: అరకులోయ సంతలో భారీ చోరీ..

Paderu Dist.: అరకులోయ సంతలో భారీ చోరీ..

పాడేరు జిల్లా: అల్లూరి పాడేరు జిల్లా, అరకులోయ సంతలో భారీ చోరీ జరిగింది. డుంబ్రిగూడ మండలం, అరకు సంతబయలు గ్రామంలో తొమ్మిది లక్షల నగదును దుండగులు చోరీ చేశారు.

Visakha: శివాజీనగర్‌లో ముగియనున్న లోకేష్ యావగళం పాదయాత్ర

Visakha: శివాజీనగర్‌లో ముగియనున్న లోకేష్ యావగళం పాదయాత్ర

విశాఖపట్నం: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.

Lokesh: విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు: నారా లోకేష్

Lokesh: విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు: నారా లోకేష్

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆదివారం విశాఖలో పాదయాత్ర చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న జగన్..

Pawan Kalyan: జనసేన నేతల అరెస్టులపై పవన్ కళ్యాణ్  ఏమన్నారంటే..

Pawan Kalyan: జనసేన నేతల అరెస్టులపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

అమరావతి: విశాఖలో జనసేన నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి