• Home » Visaka

Visaka

AP Elections: పార్లమెంట్‌లో అడుగు పెడితే..

AP Elections: పార్లమెంట్‌లో అడుగు పెడితే..

ఎంపీగా గెలిచి... పార్లమెంట్‌లో తాను అడుగు పెడితే విశాఖపట్నం నగరాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు.. తనను ఎంపీగా కోరుకుంటున్నారన్నారు.

TDP: చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం?

TDP: చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం?

విశాఖ: గాజువాక సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి సిఎం జగన్‌పై గులక రాయి దాడికి నిరసనగా.. చంద్రబాబుపై దాడి చేస్తామని వైసీపీ అభిమాని చక్రి ధర్మపురి ముందే చేసిన హెచ్చరిక వాట్సాప్ గ్రూపులో హల్ చల్ చేసింది.

Volunteers: వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు

Volunteers: వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు

విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల కోడ్‌ను ఉల్లంఘించి వాలంటీర్లు అధికారపార్టీ కోసం ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖ జిల్లా, భీమునిపట్నం మండలం, రాజుల తాళ్లవలసలో ఇటీవలే ఇద్దరు వాలంటీర్లను తొలగించారు.

AP News:  మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం

AP News: మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం

విశాఖ: భీమిలీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. పద్మనాభం మండలంలో అవంతి ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు, యువకులు అడ్డు తగిలారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఏ సమస్య పరిస్కరించలేదని స్థానికులు అవంతిని గట్టిగా నిలదీసారు.

BJP: వైసీపీ పాలనలో అవినీతి.. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది: సాధినేని యామిని

BJP: వైసీపీ పాలనలో అవినీతి.. డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది: సాధినేని యామిని

విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్స్‌ను వైసీపీ వాడుకుంటోందని, పోలీసులు కూడా ఈసీ కోడ్‌ను లెక్క చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

Road Accident: విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

విశాఖ జిల్లా: పెందుర్తి నేషనల్ హైవే వద్ద మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుణుపూర్ నుంచి హైదరాబాద్‌కు ఐరన్ స్క్రాప్ లోడుతో వస్తున్న లారీ పెందుర్తి జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఎన్ శేఖర్ రెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందాడు.

Crime News: విశాఖలో నకిలీ పోలీసుల దందా

Crime News: విశాఖలో నకిలీ పోలీసుల దందా

హైదరాబాద్: నగరంలో నకిలీ పోలీసుల దందా గుట్టు రట్టయింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 30 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు నకిలీ ఎస్ఐ హనుమంత రమేష్ , అతని ప్రియురాలు వల వేశారు.

CM Jagan: విశాఖలో నేడు ముఖ్యమంత్రి జగన్ పర్యటన

CM Jagan: విశాఖలో నేడు ముఖ్యమంత్రి జగన్ పర్యటన

విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. వైజాగ్ విజన్..ఫ్యూచర్ విశాఖ పేరిట రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. అనంతరం వి కన్వెన్షన్‌‌లో జరిగే ది కాస్కేడింగ్ సిల్క్స్ - భవిత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

Andhra Pradesh: అందాల ఇన్‌స్టాగ్రమ్ దొంగ.. 100 తులాల బంగారం కొట్టేసింది.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

Andhra Pradesh: అందాల ఇన్‌స్టాగ్రమ్ దొంగ.. 100 తులాల బంగారం కొట్టేసింది.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

Visakhapatnam News: చూసేందుకు అందంగా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకేముంది.. సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా(Social Media Influencer) మంచి గుర్తింపు పొందింది. మరి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఏం సంపాదిస్తాం లే అనుకుందో.. లేక వచ్చే డబ్బులు సరిపోలేదో తెలియదు గానీ..

Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర..

Visakha Steel Plant: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర..

విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు, అఖిలపక్షం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి