• Home » Vijayawada

Vijayawada

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Vijayawada Durgamma: ప్రతిరోజూ ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య అమ్మవారికి మహా నైవేద్య సమర్పణ, ఆలయ శుద్ది కార్యక్రమాలు ఉంటాయి. నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించి..

Bomb Threat: వరుస బాంబు బెదిరింపు కాల్స్.. ఉలిక్కిపడ్డ నగరాలు

Bomb Threat: వరుస బాంబు బెదిరింపు కాల్స్.. ఉలిక్కిపడ్డ నగరాలు

Bomb Threat: ఏపీలోని విశాఖ, విజయవాడ రైల్వే స్టేషన్లలో బాంబు పెట్టినట్లుగా కాల్స్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

Vijayawada Bomb Scare: విజయవాడలో బాంబు కలకలం

Vijayawada Bomb Scare: విజయవాడలో బాంబు కలకలం

Vijayawada Bomb Scare: విజయవాడలోని బీసెంట్‌ రోడ్డులో బాంబు పెట్టినట్టు కంట్రోల్‌ రూం‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్డులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

Vandebharath Express: కాట్పాడి మీదుగా విజయవాడకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

Vandebharath Express: కాట్పాడి మీదుగా విజయవాడకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్‌లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Liquor Case Remand: ఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.

AP Heavy Rains: అలర్ట్.. ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP Heavy Rains: అలర్ట్.. ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP Heavy Rains: విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన విజయవాడ వాసులకు మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.

APSRTC: పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్‌ అమలుపై మార్గదర్శకాలు

APSRTC: పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్‌ అమలుపై మార్గదర్శకాలు

పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్‌ అమలుపై ఆర్టీసీ కీలక మార్గదర్శకాలు విడుదల చేశాయి. పదోన్నతి లేనిపక్షంలో 6 సంవత్సరాల సేవ తర్వాత ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.

Trips From Hyderabad: హైదరాబాద్ నుంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఒక్కరోజులోనే ప్రసిద్ధ ఆలయాలు చుట్టేయండిలా..

Trips From Hyderabad: హైదరాబాద్ నుంచి టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఒక్కరోజులోనే ప్రసిద్ధ ఆలయాలు చుట్టేయండిలా..

Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.

Sand Smuggling: హైటెక్‌దందా

Sand Smuggling: హైటెక్‌దందా

తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాలు, హైటెక్‌పద్ధతులతో జరుగుతోంది. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల నుంచి ఎస్కార్ట్ వాహనాలు, మొబైల్ యాప్‌ల సహాయంతో ఇసుక దొంగతనం కొనసాగుతోంది.

ACB Court Orders: గోవిందప్పకుప్రత్యేక సదుపాయాలు

ACB Court Orders: గోవిందప్పకుప్రత్యేక సదుపాయాలు

మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌లో ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆయనకు మంచం, దిండు, భోజన అనుమతిపై జైలు అధికారుల నిర్ణయాన్ని పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి