Home » Vijayasai Reddy
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కళంగిరి మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికా ముఖంగా స్పందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు తప్పని తేలే వరకూ పార్లమెంట్ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని అన్నారు.
తప్పులు బయటపడుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి తన స్థాయి.. వయసును మరిచిపోయి నోటికొచ్చినట్లు చిల్లరగా మాట్లాడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని.. ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు.
వైఎస్పార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యదు చేసినట్లు తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. విజయసాయికి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డికి ఆనం చురకలంటించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకున్న విజయసాయిరెడ్డి ఎందరో అధికారులు, విశాఖవాసులను భయపెట్టి, బెదిరించి భూములతో పాటు భారీగా ఆస్తులు కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగింది. విజయసాయిరెడ్డిపై ఆరోపణల తీవ్రత పెరగడంతో ఆయనను విశాఖ బాధ్యతల నుంచి..
Vijayasai Reddy-Kakinada Port: ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ..
విజయసాయి వంటి నీచ నికృష్టుడికి ఉన్న తెలివితేటలు తనకు ఉన్నట్టయితే రోత మీడియా వలె ఒకేసారి 23 ఎడిషన్లు ప్రారంభించి ఉండేవాడిని. తాను బ్లాక్ మెయిల్ చేస్తానని, డీల్ మేకర్ని అని కూడా ఈ నీచుడు నిందించాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించే బుద్ధి ఉంటే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్, జగన్రెడ్డితో ఏకకాలంలో పోరాడాల్సిన అవసరం తనకేంటని ఆర్కే ప్రశ్నించారు.
Andhrapradesh: ఉత్తరాంధ్రలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉమ్మడి విశాఖ వైసీపీ నేతలతో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అంతర్గత సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తామన్నారు.
Andhrapradesh: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయసాయిని చిత్తకార్తి కుక్కతో పోల్చుతూ మండిపడ్డారు. కూటమిలో చిచ్చు పెట్టాలని శకునిలా తాపత్రయపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
సొంత చెల్లి, కన్న తల్లిపై జగన్కు కనికరం లేదని, కుటుంబానికంటే ఆస్తులకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. జగన్లో అంత మంచితనమే ఉంటే సొంత చెల్లి, తల్లి ఎందుకు అసహించుకుంటారనేది పెద్ద ప్రశ్న. 2019 ఎన్నికల ముందు తల్లిని, చెల్లిని..