Home » Vijayasai Reddy
అవును.. వైసీపీలో నంబర్-02గా ఉన్న సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని (MP Vijayasai Reddy).. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) పక్కనెట్టారు..! ఇప్పుడీ వార్త ఏపీ రాజకీయాల్లో (AP Politics) సంచలనంగా మారింది. అత్యంత నమ్మకస్తుడైన సాయిరెడ్డిని (Sai Reddy) జగన్ ఎందుకు పక్కనెట్టారు..? దీని వెనకున్న కారణాలేంటి..? విజయసాయికి ఉన్న పదవులు పీకేసి పక్కనెట్టేంత తప్పు ఆయన ఏం చేశారు..? అనే ప్రశ్నలకు మాత్రం ఇంతవరకూ వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు..
వైసీపీలో నంబర్-02గా ఉన్న సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) రిటైర్మెంట్ తీసుకుంటున్నారా..? వైసీపీలో (YSRCP) ఇక ఆయన శకం ముగిసినట్టేనా..? ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగనే (CM YS Jagan Reddy) ప్రకటించేశారా..? వయసు రీత్యా విజయసాయి ఇక రాజకీయాలకు పనికిరారని చెప్పేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ వందకు వెయ్యిశాతం నిజమనే అనిపిస్తోది..
టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ట్వీట్ చేశారు. సాయి రెడ్డి ది ఉనికి సమస్య అని.. టీడీపీ మానిఫెస్టోతో వైసీపీ మాయం అవ్వడం ఖాయం అంటూ వైసీపీ ఎంపీకి కౌంటర్ ఇచ్చారు.
ఏపీ సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. విశాఖలో దశపల్లా భూములు, వైసీపీ నేతలు దోచుకున్న భూముల్లో పేదలకు జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అనకాపల్లి జిల్లా బయ్యారంలో వైసీపీ నేతలు అక్రమ లే అవుట్ వేశారన్నారు. 600 ఎకరాల్లో గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి బినామీలతో వెంచర్ వేశారన్నారు. గుడివాడ అమర్, విజయ సాయి రెడ్డి రికార్డులు తారుమారు చేసి...కబ్జా చేశారని ఆరోపించారు.
బాలినేని (Balineni) స్థానంలో కీలక నేతను (Key Leader) వైఎస్ జగన్ ప్లాన్ (YS Jagan Plan) చేశారా..? రాజకీయాల్లో ఆరితేరిన ఆయన అయితేనే ఈ పదవికి కరెక్ట్గా సెట్ అవుతారని జగన్ రెడ్డి (Jagan Reddy) భావించారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందా..? ..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబుకి ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ అధినేత నారా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక రాజకీయ, సినీ ప్రముఖులు ట్విటర్ వేదికగా చంద్రబాబుకు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
వైసీపీ కీలక నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డి
వైసీపీలో ఆయన నంబర్-2 గా ఉంటూ వచ్చారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తర్వాత పార్టీలో ఏ పని చేయాలన్నా.. ఎవరికేం కావాలన్నా ఆయనే చూసుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా పార్టీలో పరిస్థితి ఉండేది..
ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ రావడంపై రాజ్యసభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ గౌరవం అందరిదీ అని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.