Home » Vijayasai Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టుకు వచ్చారు.
విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రికి న్యాయస్థానం అనుమతించింది. కుమార్తెలను చూడటానికి కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ కోర్టును కోరారు. విచారణ అనంతరం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...
చంద్రబాబు, లోకేష్ ఏపీ అభివృద్ధి నిరోధకులు. టీడీపీ అధికారంలో రావటం కల్లా. సీఎంనే అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు.
పల్నాడు జిల్లా వైసీపీపై విజయ సాయి రెడ్డి సమీక్ష నిర్వహించారు. నరసరావుపేటలో పార్టీ ముఖ్య నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై విజయ సాయి రెడ్డి సమీక్ష నిర్వహించారు.
విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఏ-2 విజయసాయిరెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తున్నారు..! సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ఆయనకు పడట్లేదు..! కో-ఆర్డినేటర్ పదవి ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy) ఇవ్వడం, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు (Prakasam) తనకు వదిలేయాలని పదే పదే అడిగినా జగన్ ఒప్పుకోకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు.!...
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో (Prakasam) తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. ఇందుకు కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డేనని (YV Subbareddy) సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) దగ్గర పంచాయితీ నడిచిన సంగతి తెలిసిందే...
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియామకమయ్యారు. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని నియమించారు. ప్రకాశం జిల్లాలో పెత్తనం కోసం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించకుండా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది.
పార్లమెంట్ను స్తంభింపజేయడాన్ని వైఎస్సార్సీపీ సమర్ధించదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మణిపూర్ అంశం మీద హోం మంత్రి అమిత్ షా చర్చకు సిద్ధమని, సమాధానం చెబుతానని అన్నారన్నారు. మణిపూర్ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని.. ఇది పూర్తిగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందన్నారు.