Home » Venkaiah Naidu
ప్రతి ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర, దేశ శ్రేయస్సు కోసం పాటుపడాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్నారైలకు పిలుపునిచ్చారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ప్రాథమిక విద్య మాతృబాషలో ఉండి తీరాలని.. ఇది తప్పని సరి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు.
జిల్లాలో తుఫాను ప్రభావంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు.
సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవంతో పదవీ విరమణ చేసిన తరువాత ఖాళీగా ఉండలేనని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు.
టీడీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు.
కృష్ణం వందే యశోదరం పాటపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు.
జిల్లాలోని వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.