• Home » Vemulawada

Vemulawada

Vemulawada: వేములవాడలో నిత్యాన్నదాన సత్రం

Vemulawada: వేములవాడలో నిత్యాన్నదాన సత్రం

తిరుమల తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో సైతం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Vemulawada: రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం.. ఎప్పటినుంచి అంటే..?

Vemulawada: రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం.. ఎప్పటినుంచి అంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. ఇక్కడ శివుడు.. రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. ఆ పరమశివుడిని దర్శించుకొని తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆ క్రమంలో వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (YTADA) కీలక నిర్ణయం తీసుకుంది.

Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్

Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నామంటూ ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఎమ్మెల్యేని బెదిరించి పార్టీలో చేర్చుకున్నామో ఆధారాలతో సహా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

Vemulawada Temple: వేములవాడ రాజన్న భక్తులకు బ్రేక్‌ దర్శనం!

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలోనే బ్రేక్‌ దర్శనం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

Sircilla: వేములవాడ రాజన్నకు రూ.35 లక్షల విరాళం

Sircilla: వేములవాడ రాజన్నకు రూ.35 లక్షల విరాళం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు గురువారం రూ.35 లక్షల విరాళం అందజేసి మంచి మనసు చాటుకున్నారు.

TSRTC: గ్రేటర్‌ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు..

TSRTC: గ్రేటర్‌ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు..

ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్‌(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.

Rama koti: 90 ఏళ్ల వయస్సులో రామకోటి..

Rama koti: 90 ఏళ్ల వయస్సులో రామకోటి..

వేములవాడ: రామకోటి రాయాలన్న తపన రాముని భక్తుల్లో చాలామందికి ఉంటుంది. అది రాయాలంటే అనేక నియమాలు పాటించాలి. శ్రీరామ కోటిని ఒకసారి రాసిన తర్వాత దాన్ని ఆపకూడదు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపకుండా రామకోటి రాస్తుండాలి. అయితే..

PM Modi : అదానీ, అంబానీ నుంచి  ఎంత ముట్టింది?

PM Modi : అదానీ, అంబానీ నుంచి ఎంత ముట్టింది?

గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ డిమాండ్‌

Loksabha polls 2024: మోదీ ఆరడుగుల బుల్లెట్..: బండి సంజయ్

Loksabha polls 2024: మోదీ ఆరడుగుల బుల్లెట్..: బండి సంజయ్

Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.

PM Modi: రాజన్నకు ప్రధాని మోదీ కోడె మొక్కు

PM Modi: రాజన్నకు ప్రధాని మోదీ కోడె మొక్కు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకుముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. దర్శనానికి ముందు కోడె మొక్కును సమర్పించారు. గతంలో ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఎవరూ కూడా కోడె మొక్కు అందించలేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి