Home » Vasantha Venkata Krishna Prasad
మైలవరంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల అనంతరం మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మైలవరంలోని సచివాలయం -3 పరిధిలోని అయ్యప్ప నగర్, చంద్రబాబు నగర్లలో ఎమ్మెల్యేను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు.
మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు మరోమారు రాజకీయాన్ని వేడెక్కించాయి.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో రగిలిన ఫ్లెక్సీల వ్యవహారం ముదురుతోంది. రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ అనుచరుడి పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ జోగి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే అగంతకులు ఫ్లెక్సీలు చించి వేయడంతో ఫ్లెక్సీల రగడ మరింత
‘విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకిచ్చినా నాకు అభ్యంతరం లేదు, ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుస్తానేమో..’ అంటూ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
విజయవాడ లోక్సభ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ఫారాలు ఉన్నాయని, ఒకటి చంద్రబాబు, రెండోది జగన్ రెడ్డి అని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం కొసమెరుపు. విరోధాలు ఆ ఇద్దరి మధ్యే గానీ తమ మధ్య లేవని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం (Mylavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు.
రాజకీయ చైతన్యానికి మారు పేరైన కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన పంచాయితీలు హాట్టాపిక్గా మారుతున్నాయి. రోజురోజుకీ వైసీపీలో అంతర్గత
కోటంరెడ్డి ఎపిసోడ్తో జగన్ ఉలిక్కిపడ్డారా...? ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు జగన్ను కలవరపెడుతున్నాయా...? వసంత కృష్ణ ప్రసాద్ కూడా వెళ్లిపోతారనే తాడేపల్లికి పిలిపించారా? నిజంగానే జోగి రమేష్కు జగన్ క్లాస్ పీకి వసంతకు అభయం ఇచ్చారా..
మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంపై గత కొన్నిరోజులుగా పంచాయితీకి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి (CM Jagan Reddy) ...
జిల్లాలోని మైలవరం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Mylavaram YCP MLA), మంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh ) మధ్య వర్గపోరు చోటుచేసుకుంది.