• Home » Varanasi

Varanasi

PM Modi: గంగా మాత నన్ను దత్తత తీసుకుంది..వారణాసిలో తిరిగి గెలుపుపై మోదీ కృతజ్ఞతలు

PM Modi: గంగా మాత నన్ను దత్తత తీసుకుంది..వారణాసిలో తిరిగి గెలుపుపై మోదీ కృతజ్ఞతలు

గంగా మాత తనను దత్తత తీసుకుందని, తాను వారణాసివాసుల్లో ఒకరినయ్యానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎప్పటిలాగే ప్రజల కలలు, ఆంక్షాలను పండిచేందుకు తాను రేయింబవళ్లు పనిచేస్తానని చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి వారణాసి ఎంపీగా మోదీ గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో మంగళవారంనాడు తొలిసారి పర్యటించారు.

Varanasi: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన

Varanasi: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.

PM KISAN instalement: రూ.20 వేల కోట్లు విడుదల.. ఎప్పుడంటే..?

PM KISAN instalement: రూ.20 వేల కోట్లు విడుదల.. ఎప్పుడంటే..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 18న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 17వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.20,000 కోట్లు విడుదల చేయదలనున్నారు.

Varanasi: సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన

Varanasi: సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించనున్నారు. జూన్ 18వ తేదీన వారణాసిలో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు.

Lok Sabha Result: వారణాసిలో మోదీ హ్యాట్రిక్ సాధించినా...

Lok Sabha Result: వారణాసిలో మోదీ హ్యాట్రిక్ సాధించినా...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు. మోదీ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 1,52,513 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు.

Lok Sabha Results:తొలి రౌండ్‌లో మోదీకి వారణాసి ఓటర్ల షాక్..

Lok Sabha Results:తొలి రౌండ్‌లో మోదీకి వారణాసి ఓటర్ల షాక్..

సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎవరికి అంతుపట్టడంలేదు. తుది ఫలితం కోసం చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా 70 వరకు బీజేపీకి వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేసింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి 30కి పైగా సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది.

Lok Sabha Polls2024: లోక్‌సభ తుది దశ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం..

Lok Sabha Polls2024: లోక్‌సభ తుది దశ పోలింగ్‌కు ముగిసిన ప్రచారం..

లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Election 2024) చివరిదైనా ఏడవ దశ పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. 8 రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న (శనివారం) పోలింగ్ జరగనుంది.

Varanasi : వారాణసీ విమానానికి బాంబు బెదిరింపు

Varanasi : వారాణసీ విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారాణసీ వెళ్తున్న ఇండిగో(6ఈ2211) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు కకావికలమయ్యారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఈ విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఆగంతుకులు

LokSabha Elections: వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం

LokSabha Elections: వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం

వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బాట పట్టారు.

Pawan Kalyan: మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్

Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వానికి, ఉత్తర్‌ప్రదేశ్ అటవీశాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘దేశంలో అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రం, శైవ క్షేత్రమైన వారణాశిలో నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి