Home » Varanasi
వారణాసిలోని ఆర్జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, మనదేశం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని, ఈ ప్రగతి వెనుక పటిష్టమైన నాయకత్వం ఉందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారణాసి లో గంగానదిపై కొత్త రైల్-రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బడా గణేష్, పురుషోత్తమ తదితర ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో మంగళవారం రాత్రి బాబా విగ్రహాల తొలగింపు జరిగింది.
శివుని నగరాన్ని ప్రస్తుతం వారణాసి, బనారస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పురాతన, పవిత్ర నగరాన్ని సందర్శించాలని అనేక మంది భావిస్తారు. అయితే హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఎలా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఇంటి బయట, రహదారుల పక్కన కారు, బైక్ వంటి వెహికల్స్ పార్క్ చేయడం సహజం. అవి దారికి అడ్డుగా ఉన్నట్టేతై వాటిని అడ్డు తీయమని చెప్పడం చేస్తుంటాం.
దశరథ్ గిరి మరణ వార్తను వారణాసిలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలంకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇక ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు మిగిలిన ప్రయాణికులతో ఈ విమానం ముంబయి బయలుదేరి వెళ్లిందన్నారు.
ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న స్వామి అవిముక్తేశ్వరానంద్పై జ్యోతిర్మఠం ట్రస్టుకు చెందిన స్వామి శ్రీ గోవిందానంద సరస్వతి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిముక్తేశ్వరానంద్ ఒక 'నకిలీ బాబా' అని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ వత్తాసుగా ఉందని చెప్పారు.
ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించే యాత్రికులకు మరింత సులభంగా ఆలయ ప్రవేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్యూఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు కార్డుతో ఆలయం ఆవరణలోకి ప్రవేశం కల్పించనున్నారు.
వారణాసిలోని సమాజ్వాదీ పార్టీ(Samajwadi Party) నాయకుడు, మాజీ కార్పొరేటర్ విజయ్ యాదవ్ నివాసం వద్ద ఆదివారం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ఆరుగురు గాయపడ్డారు.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani ) ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు.