Home » Varanasi
వాహనాల పార్కింగ్ స్థలంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో లోపల పార్క్ చేసిన వందలాది కార్మికుల బైక్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం వారణాసిలోని కాంట్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో దారుణం జరిగింది. బెయిల్పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు బిడ్డల్ని కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ఉండడం మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందువల్ల రాజకీయ నేపథ్యంలేని కుటుంబాలకు చెందిన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
వారణాసిలోని ఆర్జే శంకర్ కంటి ఆసుపత్రిని ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ, మనదేశం ఎన్నో అడుగులు ముందుకు వేసిందని, ఈ ప్రగతి వెనుక పటిష్టమైన నాయకత్వం ఉందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారణాసి లో గంగానదిపై కొత్త రైల్-రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బడా గణేష్, పురుషోత్తమ తదితర ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్ రక్షక్ దళ్’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో మంగళవారం రాత్రి బాబా విగ్రహాల తొలగింపు జరిగింది.
శివుని నగరాన్ని ప్రస్తుతం వారణాసి, బనారస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పురాతన, పవిత్ర నగరాన్ని సందర్శించాలని అనేక మంది భావిస్తారు. అయితే హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఎలా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఇంటి బయట, రహదారుల పక్కన కారు, బైక్ వంటి వెహికల్స్ పార్క్ చేయడం సహజం. అవి దారికి అడ్డుగా ఉన్నట్టేతై వాటిని అడ్డు తీయమని చెప్పడం చేస్తుంటాం.
దశరథ్ గిరి మరణ వార్తను వారణాసిలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలంకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇక ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు మిగిలిన ప్రయాణికులతో ఈ విమానం ముంబయి బయలుదేరి వెళ్లిందన్నారు.
ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న స్వామి అవిముక్తేశ్వరానంద్పై జ్యోతిర్మఠం ట్రస్టుకు చెందిన స్వామి శ్రీ గోవిందానంద సరస్వతి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిముక్తేశ్వరానంద్ ఒక 'నకిలీ బాబా' అని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ వత్తాసుగా ఉందని చెప్పారు.