• Home » Vande Bharat Express

Vande Bharat Express

Kachiguda Yeshwantpur: గూడ్ న్యూస్.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ కోచ్‌లు 8 నుంచి 16కు పెంపు..

Kachiguda Yeshwantpur: గూడ్ న్యూస్.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ కోచ్‌లు 8 నుంచి 16కు పెంపు..

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ప్రయాణించే ప్రజలకు మంచి శుభవార్త వచ్చింది. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ (Kachiguda Yeshwantpur) వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు 8 కోచ్‌లకు బదులుగా, 16 కోచ్‌లతో ప్రయాణించనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vande Bharat Express: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

Vande Bharat Express: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ పైకి ఎద్దు దూసుకెళ్లింది.

Vande Bharat Express: విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

Vande Bharat Express: విశాఖ వందేభారత్‌కు ఇకపై 20 బోగీలు

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య ప్రయాణించే 16 బోగీల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు అదనంగా నాలుగు బోగీలను జతచేసి శనివారం

Vandebharath Express: కాట్పాడి మీదుగా విజయవాడకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

Vandebharath Express: కాట్పాడి మీదుగా విజయవాడకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్‌లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.

Women's Day:ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందికి రైల్వే అరుదైన గౌరవం.. ఈ పని చేసి చరిత్ర సృష్టించిన వనితలు...

Women's Day:ఉమెన్స్ డే రోజు మహిళా సిబ్బందికి రైల్వే అరుదైన గౌరవం.. ఈ పని చేసి చరిత్ర సృష్టించిన వనితలు...

International Women's Day:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ రైల్వే మహిళా సిబ్బందికి అరుదైన గౌరవం ఇచ్చింది. చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపే అవకాశం కల్పించింది. దీనిపై సర్వత్రా..

Vande Bharat Trial Run:  చినాబ్ రైల్వే వంతెనపై వందేభారత్ ట్రయల్ రన్!

Vande Bharat Trial Run: చినాబ్ రైల్వే వంతెనపై వందేభారత్ ట్రయల్ రన్!

జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రైలు సర్వీసు అందుబాటులోకి తెచ్చే దిశగా భారతీయ రైల్వే మరో మైలురాయిని అధిగమించింది. చినాబ్ వంతెనపై వందే భారత్ ట్రయల్ రన్ దిగ్విజయంగా పూర్తి చేసింది.

Vande Bharat train: ‘వందే భారత్‌’ రైలు ఆహారంలో బొద్దింకలు

Vande Bharat train: ‘వందే భారత్‌’ రైలు ఆహారంలో బొద్దింకలు

తిరునల్వేలి నుంచి చెన్నై వస్తున్న వందే భారత్‌ రైలు(Vande Bharat train)లో ఇచ్చిన సాంబారులో చిన్న బొద్దింకలు ఉండడం ప్రయాణికులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ రైలులో శనివారం ఉదయం ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇచ్చిన సాంబారు ఇడ్లీ(Sambar Idli)లో మూడు చిన్న బొద్దింకలను గమనించి రైలు అధికారులను తెలిపాడు.

Vande Bharat Train: ఎంపీ ప్రయాణిస్తున్న వందే భారత్‌ రైలుపై దాడి

Vande Bharat Train: ఎంపీ ప్రయాణిస్తున్న వందే భారత్‌ రైలుపై దాడి

వందే భారత్ రైలులో ఢిల్లీ నుంచి కాన్పూర్‌ వెళ్తుండగా ఉదయం 7.12 గంటలకు రైలు బులంద్‌షహర్ జిల్లాలోని కమల్‌పూర్ స్టేషన్‌ను దాటగానే, బయటి నుండి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు విసిరారని, దీంతో తన ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికుడి పక్కన కిటికీ అద్దాలు పగిలిపోయాయని..

Chennai: ‘వందే భారత్‌’లో నాణ్యతలేని ఆహారం..

Chennai: ‘వందే భారత్‌’లో నాణ్యతలేని ఆహారం..

వందే భారత్‌ రైలు(Vande Bharat Train)లో ఆహారం నాణ్యతా రహితంగా వుందని సీనియర్‌ నటుడు పార్తీబన్‌(Senior actor Parthiban) అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక తమకు సరఫరా చేసిన ఆహారం రకాలు నాణ్యంగా లేవని, నిష్ప్రయోజనకరంగా ఉన్నాయంటూ పలువురు ప్రయాణికులు కూడా తన వద్ద మొరపెట్టుకున్నారని ఆయన తెలిపారు.

Secunderabad: వందేభారత్‌ రైలుకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు..

Secunderabad: వందేభారత్‌ రైలుకు ఉత్తుత్తి బాంబు బెదిరింపు..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station) నుంచి బయలుదేరే వందేభారత్‌ రైల్లో(Vande Bharat train) బాంబు పెట్టానని ఓ అజ్ఞాతవ్యక్తి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. దీంతో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ పోలీసులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి