• Home » Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharat Express: వందేభారత్ రైలులోని ఫుడ్‌లో బొద్దింక.. రైల్వే సమాధానం ఏమిటంటే?

Vande Bharat Express: వందేభారత్ రైలులోని ఫుడ్‌లో బొద్దింక.. రైల్వే సమాధానం ఏమిటంటే?

రైల్వే ఫుడ్ క్వాలిటీపై ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే...

Vande Bharat trains: 2019 నుంచి రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు నష్టం ఎంతంటే?

Vande Bharat trains: 2019 నుంచి రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు నష్టం ఎంతంటే?

కేంద్ర ప్రభుత్వం 2019లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇంతవరకూ అల్లరిమూకలు రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వేలకు జరిగిన నష్టం ఎంతో తెలుసా?. రూ.55 లక్షల పైమాటే. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు బుధవారంనాడు ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.

Vande Bharat: మూత్రం పోసేందుకు వందేభారత్ ట్రైన్ ఎక్కిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Vande Bharat: మూత్రం పోసేందుకు వందేభారత్ ట్రైన్ ఎక్కిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఓ వ్యక్తి మూత్రం పోసేందుకు వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. చూస్తుండగానే ఆ ట్రైన్ బయలుదేరడం, వేగం పుంజుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ తర్వాత సాయం చేయాలంటూ ముగ్గురు టికెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసుల సాయం కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో దాదాపు ఆరు వేల రూపాయల నష్టం జరిగింది.

Vande Bharat Train: వందే భారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

Vande Bharat Train: వందే భారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

చెన్నై-తిరునల్వేలి(Chennai-Tirunalveli) మధ్య వందే భారత్‌ రైలు సేవలను ఆగస్టు 15వ తేదిలోగా ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ జ

Vande Bharath Express Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కుర్పాయి వద్దకు రాగానే..

Vande Bharath Express Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు కుర్పాయి వద్దకు రాగానే..

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Gorakhpur-Lucknow: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు

Gorakhpur-Lucknow: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లు రువ్విన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గొరఖ్‌పూర్-లక్నో సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారంనాడు రాళ్లు విసిరారు. దీంతో రెండు కోచ్‌ల అద్దాలు దెబ్బతిన్నాయి.

Railways discount scheme : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వందే భారత్ రైలు ఛార్జీల్లో డిస్కౌంట్..

Railways discount scheme : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వందే భారత్ రైలు ఛార్జీల్లో డిస్కౌంట్..

రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. సీటింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్లలో ప్రయాణ ఛార్జీల్లో డిస్కౌంట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే జోన్లను ఆదేశించింది. గడచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న ఈ రైళ్లలో ఈ ఆఫర్‌ను ప్రకటించాలని తెలిపింది.

Bangalore: ఐటీ నగరి నుంచి జంట నగరాలకు.. రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు

Bangalore: ఐటీ నగరి నుంచి జంట నగరాలకు.. రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు

రాష్ట్రానికి రెండో వందేభారత్‌ రైలు(Vande Bharat train) వచ్చింది. దేశవ్యాప్తంగా ఐదు వందేభారత్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేం

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి గురించి ముస్లింలను రెచ్చగొడుతున్నారు  : మోదీ

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి గురించి ముస్లింలను రెచ్చగొడుతున్నారు : మోదీ

ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని బూచిగా చూపుతూ ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. కుటుంబంలో ఒకరి కోసం ఒక చట్టం, మరొకరి కోసం మరొక చట్టం అమలైతే, ఆ కుటుంబం సజావుగా నడవగలదా? అని ప్రశ్నించారు. ఇటువంటి ద్వంద్వ వ్యవస్థతో మన దేశం ఎలా పురోగమించగలుగుతుందని ప్రశ్నించారు. యూసీసీని తీసుకురావాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పిందన్నారు.

Modi visit MP: ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చజెండా

Modi visit MP: ఐదు వందే భారత్ రైళ్లకు పచ్చజెండా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోపాల్ సిటీలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంగళవారంనాడు ప్రారంభించారు. రైళ్లకు పచ్చజెండా ఊపడానికి ముందు ప్రధాని అక్కడి రైలు సిబ్బంది, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణానికి సిద్ధమైన చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి