Home » Uzbekistan
మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. అందులో భాగంగా నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్లలో పర్యటించనున్నారు.