• Home » Uttarakhand

Uttarakhand

Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి 6 నెలలు బంద్.. కారణమిదే..

Kedarnath Temple: కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి 6 నెలలు బంద్.. కారణమిదే..

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Uttarakhand: జస్ట్ 5 నెలల్లో.. భారీగా పెరిగిన హెచ్ఐవీ కేసులు

Uttarakhand: జస్ట్ 5 నెలల్లో.. భారీగా పెరిగిన హెచ్ఐవీ కేసులు

ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో హెచ్ఐవీ కలకలం రేగింది. కేవలం ఐదు నెలల్లోనే 20 మందికి ఈ వ్యాది సోకింది. దీంతో స్థానికంగా కలకలం మొదలైంది. ప్రతి ఏటా 20 హెచ్ఐవీ కేసులు నమోదు అయ్యేవని.. కానీ ఐదు నెలల్లోనే ఆ కేసులు నమోదు కావడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముఖేష్ అంబానీ పూజలు, రూ.5 కోట్లు విరాళం

Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముఖేష్ అంబానీ పూజలు, రూ.5 కోట్లు విరాళం

రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.

BREAKING: సీఈసీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

BREAKING: సీఈసీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితౌరాగఢ్‌లో బుధవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.

 'రామ్‌లీల' ప్రదర్శనను అవకాశంగా తీసుకుని జైలు నుంచి పరారైన ఖైదీలు

'రామ్‌లీల' ప్రదర్శనను అవకాశంగా తీసుకుని జైలు నుంచి పరారైన ఖైదీలు

ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న రోషనాబాద్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దీంతో ఉలిక్కిపడిన అధికారులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Uttarakhand: బద్రీనాథ్ ఆలయం మూతపడేది ఎప్పుడంటే..?

Uttarakhand: బద్రీనాథ్ ఆలయం మూతపడేది ఎప్పుడంటే..?

ఆలయ సంప్రదాయం ప్రకారం విజయదశమి పర్వదినం నాడు ఆలయ మూసివేత తేదీ, సమయానికి సంబంధించిన మూహూర్తాన్ని నిర్ణయిస్తుంటామని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అంజేంద్ర అజయ్ తెలిపారు.

కేదార్‌నాథ్‌ నడక దారిలో కుంగిన భూమి

కేదార్‌నాథ్‌ నడక దారిలో కుంగిన భూమి

కేదార్‌నాథ్‌ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్‌ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు.

Uttarakhand: 28 నుంచి కైలాస- మానస సరోవర యాత్ర

Uttarakhand: 28 నుంచి కైలాస- మానస సరోవర యాత్ర

కైలాస- మానస సరోవర యాత్రికులకు తీపికబురు. ఈ యాత్ర సెప్టెంబరు 28 నుంచి ప్రారంభం కానుంది. కుమావోన్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌(కేఎంబీఎన్‌) అనే సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

IMD: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్

IMD: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్

దేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ ప్రాంతాలేంటో ఇప్పుడు చుద్దాం.

Viral Video: పాడైన హెలికాఫ్టర్.. గగనమార్గంలో తరలిస్తుండగా కూలిన వైనం!

Viral Video: పాడైన హెలికాఫ్టర్.. గగనమార్గంలో తరలిస్తుండగా కూలిన వైనం!

పాడయిన ఓ ప్రైవేటు హెలికాఫ్టర్‌ను ఎయిర్ ఫోర్స్‌ ఎమ్ఐ - 17 హెలికాఫ్టర్‌తో గగనమార్గంలో తరలిస్తుండగా కూలిపోయింది. శనివారం హెలికాఫ్టర్‌ను కేదార్‌నాథ్ నుంచి గౌచర్‌కు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి