Home » Uttarakhand
ఈరోజు యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. అయితే ఈ చట్టం ప్రాముఖ్యత ఏంటి, దీని అమలు వల్ల ఎలాంటి మార్పులు వస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Ranji Trophy: ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీస్తే మెచ్చుకుంటారు. ఇంకో రెండు వికెట్లు ఎక్కువ తీస్తే గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా సింగిల్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.నరేందర్ నియమితులయ్యారు.
హరిద్వార్ లోని గంగాజలంపై ఆ రాష్ట్ర పీసీబీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఆ నీటిని తాగడానికి ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని తెలిపింది.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోయలో పడిపోయింది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్లోని రామ్నగర్లో హెచ్ఐవీ కలకలం రేగింది. కేవలం ఐదు నెలల్లోనే 20 మందికి ఈ వ్యాది సోకింది. దీంతో స్థానికంగా కలకలం మొదలైంది. ప్రతి ఏటా 20 హెచ్ఐవీ కేసులు నమోదు అయ్యేవని.. కానీ ఐదు నెలల్లోనే ఆ కేసులు నమోదు కావడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని పితౌరాగఢ్లో బుధవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న రోషనాబాద్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. దీంతో ఉలిక్కిపడిన అధికారులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.