Home » Uttarakhand
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ నేత యశ్పాల్ బేనామ్ పై బీజేపీ, వీహెచ్పీ, ఇతర రైట్వింగ్ సంస్థలు కన్నెర్ర చేశాయి. ఆయన తన కుమార్తెను ఓ ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం ఇందుకు కారణం. దీనిపై యశ్పాల్ బేనామ్ ఘాటైన సమాధానం ఇచ్చారు. ''ఇది 21వ శతాబ్దం" అని గుర్తు చేశారు.
యువతులు ఫొటోలు చూడగానే ముందూ వెనుకా చూడకుండా పలువురు స్నేహం చేసేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో యువతీయువకుల ఆన్లైన్ స్నేహాలు పెరిగిపోయాయి. ఇలాంటి స్నేహాల వల్ల మంచి ఎంత జరుగుతోందో..
అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయ ద్వారం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. గంగోత్రి ఆలయంలో ప్రధాని మోదీ పేరున తొలి పూజ..
పిల్లాడు చెప్పింది వినగానే పక్కింటి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అనుమానంగానే ఆ పిల్లాడిని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ జరిగిన సంఘటన చూసి అతనికి కరెంట్ షాక్ కొట్టినంత పనయింది
ఓ ఇనుప వంతెన ఆకస్మాత్తుగా కూలిపోవడంతో ట్రక్కు నదిలో పడిన దుర్ఘటన...
కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం మరికొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. వైద్యుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అయితే..
ఉత్తరాఖండ్లోని ముస్సోరి-డెహ్రాడూన్ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఐటీబీబీ క్యాంపు సమీపంలో..
అతడికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. సెలూన్ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి, నలుగురు తమ్ముళ్ల ..
ఈ విజయం వెనుక కమలనాథులు ఓ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేశారు.
ఆ మహిళకు 2019లో వివాహం జరిగింది.. వివాహం తర్వాత ఆమె భర్త ఆమెను దగ్గరకు రానివ్వలేదు.. గట్టిగా అడిగితే అదనపు కట్నం కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు.. కట్నం ఇచ్చే వరకు ముట్టుకునేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు..