• Home » Uttarakhand

Uttarakhand

ఫేస్‌బుక్‌ లవ్ స్టోరీ.. ఐఏఎస్ అధికారిణి అంటూ ప్రభుత్వ ఉద్యోగితో పెళ్లి.. కానీ ఆ తర్వాత..

ఫేస్‌బుక్‌ లవ్ స్టోరీ.. ఐఏఎస్ అధికారిణి అంటూ ప్రభుత్వ ఉద్యోగితో పెళ్లి.. కానీ ఆ తర్వాత..

ఆగ్రాలో (Agra ) సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పీసీఏస్ (ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్) (Provincial Civil Service) అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న నోబుల్ కుమార్‌కు (Noble Kumar) ఫేస్‌బుక్‌లో (Facebook) కల్పనా మిశ్రా (Kalpana Mishra) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కల్పన తనను తాను అండర్‌కవర్ ఐఏఎస్ ( Indian Administrative Service Officer) అధికారిణిగా పరిచయం చేసుకున్నారు.

Uttarakhand: భారీ వర్షాలతో కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

Uttarakhand: భారీ వర్షాలతో కేదార్‌నాథ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌ లో కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్‌ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు.

Kedarnath: కేదార్‌నాథ్‌లో అపచారం.. శివలింగంపై ఇలా నోట్లు చల్లడం ఏంటో..!

Kedarnath: కేదార్‌నాథ్‌లో అపచారం.. శివలింగంపై ఇలా నోట్లు చల్లడం ఏంటో..!

హిందువులు పవిత్రంగా భావించే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. గర్భగుడిలో ఉండే శివలింగంపై (Shivling) ఓ మహిళా భక్తురాలు కరెన్సీ నోట్లు (Currency Notes) చల్లుతూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ కనిపించింది. ఆమె పక్కన ఉన్న భక్తులు కూడా ఆమెను ఆపకపోగా ప్రోత్సహించారు.

Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు నమోదు చేసుకున్నారు. శనివారంనాటికి 46.56 లక్షల మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారంనాటికి ఈ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్ (మరియు హేమకుండ్ సాహిబ్) క్షేత్రాలను దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో 28.41 లక్షలకు చేరింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ప్రారంభించిన ప్రధాని మోదీ

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ను దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీగురువారం జెండా ఊపిప్రారంభించారు.

Viral News: బతికున్న పాము తలపై కూల్ డ్రింక్ పోసి నమిలేసిన యువకుడు.. చుట్టు పక్కల వారంతా వచ్చి చూడగా.. చివరకు..

Viral News: బతికున్న పాము తలపై కూల్ డ్రింక్ పోసి నమిలేసిన యువకుడు.. చుట్టు పక్కల వారంతా వచ్చి చూడగా.. చివరకు..

పామును చూస్తేనే చాలా మంది ఆమడదూరం పారిపోతారు. మరికొందరు ఇందకు విరుద్ధంగా పామును పట్టుకోవాలని చూస్తారు. ఇంకొందరు ఏకంగా.. పాముతోనే ఆటలు ఆడుతుంటారు. కొందరు మందుబాబులైతే .. ఇంకో అడుగు ముందుకేసి పామును మెడలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసేందుకు..

Uttarakhand: మా ఇంట్లో పెళ్లి మా ఇష్టం...ముస్లిం యువకుడితో కుమార్తె పెళ్లిని సమర్ధించిన బీజేపీ నేత

Uttarakhand: మా ఇంట్లో పెళ్లి మా ఇష్టం...ముస్లిం యువకుడితో కుమార్తె పెళ్లిని సమర్ధించిన బీజేపీ నేత

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బీజేపీ నేత యశ్‌పాల్ బేనామ్ పై బీజేపీ, వీహెచ్‌పీ, ఇతర రైట్‌వింగ్ సంస్థలు కన్నెర్ర చేశాయి. ఆయన తన కుమార్తెను ఓ ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం ఇందుకు కారణం. దీనిపై యశ్‌పాల్ బేనామ్ ఘాటైన సమాధానం ఇచ్చారు. ''ఇది 21వ శతాబ్దం" అని గుర్తు చేశారు.

Crime news: పుట్టిన రోజు వేడుకలకు ఉపాధ్యాయుడిని ఆహ్వానించిన యువతి.. గదిలో ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా మరో వ్యక్తి లోపలికి వచ్చి..

Crime news: పుట్టిన రోజు వేడుకలకు ఉపాధ్యాయుడిని ఆహ్వానించిన యువతి.. గదిలో ఏకాంతంగా ఉండగా.. సడన్‌గా మరో వ్యక్తి లోపలికి వచ్చి..

యువతులు ఫొటోలు చూడగానే ముందూ వెనుకా చూడకుండా పలువురు స్నేహం చేసేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో యువతీయువకుల ఆన్‌లైన్ స్నేహాలు పెరిగిపోయాయి. ఇలాంటి స్నేహాల వల్ల మంచి ఎంత జరుగుతోందో..

Char DhamYatra: ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర, తెరుచుకున్న గంగోత్రి ఆలయం

Char DhamYatra: ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర, తెరుచుకున్న గంగోత్రి ఆలయం

అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయ ద్వారం తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. గంగోత్రి ఆలయంలో ప్రధాని మోదీ పేరున తొలి పూజ..

Wife: కన్న తల్లి గురించి ఓ షాకింగ్ నిజాన్ని పక్కింటికి వెళ్లి మరీ చెప్పిన 9 ఏళ్ల కొడుకు.. అనుమానంగానే వాళ్లంతా ఇంట్లోకి వెళ్లి చూస్తే..

Wife: కన్న తల్లి గురించి ఓ షాకింగ్ నిజాన్ని పక్కింటికి వెళ్లి మరీ చెప్పిన 9 ఏళ్ల కొడుకు.. అనుమానంగానే వాళ్లంతా ఇంట్లోకి వెళ్లి చూస్తే..

పిల్లాడు చెప్పింది వినగానే పక్కింటి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అనుమానంగానే ఆ పిల్లాడిని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ జరిగిన సంఘటన చూసి అతనికి కరెంట్ షాక్ కొట్టినంత పనయింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి