Home » Uravakonda
జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్వామివారు గ్రామ వీధుల్లో విహరించారు. ఉదయం ఆలయంలో స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి పార్వతీ పరమేశ్వరులను శేష వాహనంలో గ్రామ వీధుల్లో ఊరేగించారు.
మండల పరిధిలోని బూదగవి గ్రామంలో శనివారం ఆంజనేయస్వామి రథోత్సవాన్ని వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూ ర్తిని రథంపై అధిష్ఠించి ఆలయం వద్ద నుంచి ఆంజనేయస్వామి పాదా లు ఉన్న ప్రాంతం వరకు రథాన్ని లాగారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, ధైర్యానికి మారుపేరుగా నిలవా లని రైల్వే సీనియర్ డీఈఈ వీరయ్య పేర్కొన్నారు. స్థానిక రైల్వే ఎలెకి్ట్రకల్ లోకో షెడ్ మీటింగ్ హాల్లో బుధవారం ఉదయం మ జ్దూర్ యూనియన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
రైతులకు అండగా కూ టమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని బాచుపల్లిలో బుధవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పఽథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వ హించారు.
అనంతపురంలో జరిగిన శాప్ వెటరన్స జిల్లా స్థాయి పరుగు పోటీల్లో గుంతకల్లుకు చెందిన మాజీ కౌన్సిలరు బీ సుంకప్ప మొదటి స్థానాన్ని సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతపురంలోని నీలం సం జీవరెడ్డి గ్రౌండ్స్లో మంగళవారం నిర్వహించిన పరుగు పందెంలో 45 ఏళ్ల పైబడిన సంకప్ప వెటరన కేటగిరిలో 100 మీటర్లు, 400 మీటర్ల విభాగాలలో మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నారు
ఉద్యోగ, ఉపాధ్యా యుల ఆర్థిక డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని యూటీఎఫ్ నాయకు లు డిమాండ్ చేశారు. స్ధానిక తహసీల్దార్ కా ర్యాలయం వద్ద మంగళ వారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు.
పాత గుంత కల్లులోని శ్రీశైల జగద్గురు మఠంలో ఆదివారం 1008 శ్రీశైల జగ ద్గురు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహా స్వా ములు ఇష్ట లింగపూజ నిర్వహించారు. శ్రీశైలం నుంచి శనివారం రా త్రి గుంతకల్లుకు చేరుకున్న ఆయనకు మఠం మేనేజరు, భక్తులు స్వాగతం పలికారు.
మండలంలోని తూట్రా ళ్లపల్లిలో ఆదివారం చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. భక్తిశ్రద్ధలతో తయారుచేసిన జ్యోతులను ఊరేగింపుగా ఆల యానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.
మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ప్రము ఖ ఆంజనేయస్వామి ఆల యంలో స్వామి వారికి శని వారం విశేష పూజలు నిర్వ హించారు. ప్రధాన అర్చకు లు అనిల్కుమార్ ఆచార్యు లు ఉదయం పంచామృతా భిషేకం చేసి అలంక రించా రు.
మండలం లోని నాయకునిపల్లి శివారులో వెలసిన బాట సుంకులమ్మ తిరుణాల శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భం గా అమ్మ వారికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. అమ్మవారి ఆలయం పక్కన వె లసిన ఆంజనేయస్వామికి ప్ర త్యేక పూజలు చేశారు.