Home » UPI payments
దేశంలో UPI ఆధారిత లావాదేవీలు వేగంగా పెరిగిపోతున్నాయి. కానీ అన్ని ప్రాంతాల్లో మాత్రం పెరగడం లేదు. ఈ క్రమంలోనే చిన్న స్థాయి వ్యాపారులు, దుకాణదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
UPI, RuPay Transactions: యూపీఐ,రూపే ఆధారంగా చెల్లింపులు చేసే వినియోగదారులకు కేంద్రం భారీ షాక్ ఇవ్వబోతోంది. చిన్న మొత్తాలకూ ఎడాపెడా ప్రతి చోటా లావాదేవీలు చేసే వారికి కొత్త రూల్స్ ప్రకారం పేమెంట్ చేసినప్పుడ అదనపు ఛార్జీల బాదుడు ఇలా ఉంటుందని..
భారత్లో యూపీఐ సేవలు అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీఐ 3.0పై అప్పుడే చర్చ మొదలైంది. ఆర్థిక లావాదేవీలు మరింత సరళతరం చేసేలా పలు ఫీచర్లు ఇందులో ఉండొచ్చనేది ట్రేడ్ వర్గాల టాక్
యూపీఐ వచ్చిన తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి. దీంతో సెకన్లలోనే మనీ పంపించుకునే పరిస్థితి వచ్చింది. కానీ కొన్నిసార్లు అనుకోకుండా వేరే వారికి తప్పుగా లావాదేవీలు జరుగుతాయి. అలాంటి సమయంలో ఏం చేయాలి, ఆ డబ్బును తిరిగి పొందడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఫిబ్రవరి 1, 2025 నుంచి యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి. పలు రకాల ఐడీల పేరుతో ఉన్న వాటిని తిరస్కరించనున్నట్లు ఇప్పటికే యూపీఐ తెలిపింది. అయితే ఎలాంటివి తిరస్కరిస్తారు, ఎంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న యూపీఐ ట్రాన్సా్క్షన్ ఐడీలను అనుమతించబోమని ఎన్పీసీఐ ఓ సర్క్యులర్లో పేర్కొంది. కేవలం ఆల్ఫాన్యూమరిక్ ఐడీలనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములు తగు మార్పులు చేసుకోవాలని సూచించింది.
అందరూ మొబైల్స్ ద్వారానే ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకుంటున్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఎన్న జాగ్రత్తలు తీసుకుని, ఎంతగా అవగాహన పెంచుతున్నా.. మోసగాళ్లు కొత్త కొత్త రూట్లు కనిపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారు.
వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై పరిమితులను ఎత్తేసింది. ఆ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ ఈ పేమెంట్ సర్వీస్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.
యూపీఐ అందుబాటులోకి వచ్చాక నగదు చెల్లించే విధానం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్లకు అలవాటు పడిన చాలా మంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు.
నవంబర్లో రెండు రోజుల పాటు ఓ బ్యాంక్ కస్టమర్లు UPI సేవలను ఉపయోగించలేరు. బ్యాంకు వ్యవస్థలో నిర్వహణ పనుల కారణంగా ఆయా ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతారని ప్రకటించారు. అయితే ఈ సేవలు ఏ సమయంలో, ఎప్పుడు బంద్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.