• Home » UNSC

UNSC

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సూటి ప్రశ్న.. నీళ్లు నమిలిన దాయాది దేశం..

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై ఐక్యరాజ్యసమితి సూటి ప్రశ్న.. నీళ్లు నమిలిన దాయాది దేశం..

UNSC Meeting On Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి మాకెలాంటి సంబంధం లేదు. మేమూ ఉగ్రవాద బాధితులమే.. దీని వెనక భారత్ హస్తమే ఉందేమో అని బొంకుతున్న దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. పహల్గాం దాడిపై నిర్వహించిన రహస్య సమావేశంలో లష్కరే తోయిబాకు, మీ దేశానికి ఉన్న లింకేంటని సూటిగా ప్రశ్నించింది. దీంతో పాక్ ఏమన్నదంటే..

UNSC Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఐక్యరాజ్యసమితి..

UNSC Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఐక్యరాజ్యసమితి..

UNSC Condemns Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణ మారణకాండకు ప్రేరేపించిన వారిని, చేసినవారిని చట్టం ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చింది.

Indai-Pakistan: అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా పాక్.. దాయాది దేశంపై భారత్ నిప్పులు

Indai-Pakistan: అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా పాక్.. దాయాది దేశంపై భారత్ నిప్పులు

భారత్‌లో జమ్మూకశ్మీర్ అంతర్భాగమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని హరీష్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను పాక్ దురాక్రమణ చేసిందని తూర్పారబట్టారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడూ అని తేడా ఉండదన్నారు.

UNSC : ఐక్య రాజ్య సమితికి మోదీ సూటి ప్రశ్న

UNSC : ఐక్య రాజ్య సమితికి మోదీ సూటి ప్రశ్న

భారత దేశానికి తగిన గౌరవం దక్కాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని నొక్కి వక్కాణించారు. ఇది కేవలం విశ్వసనీయతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, అంతకన్నా ఎక్కువ అని చెప్పారు.

Terrorism : భారత్‌కు ఐరాస కౌంటర్ టెర్రరిజం కమిటీ చీఫ్ ధన్యవాదాలు

Terrorism : భారత్‌కు ఐరాస కౌంటర్ టెర్రరిజం కమిటీ చీఫ్ ధన్యవాదాలు

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)కి భారత దేశ నాయకత్వం నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ

Terrorists : ఉగ్రవాదులు కొత్త టెక్నాలజీ వాడటం ఆందోళనకరం : భారత్

Terrorists : ఉగ్రవాదులు కొత్త టెక్నాలజీ వాడటం ఆందోళనకరం : భారత్

ఉగ్రవాద కార్యకలాపాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటం వల్ల పెను ముప్పు పొంచి ఉం

26/11 Mumbai attack : ముంబై దాడుల సూత్రధారులను శిక్షించే పని పూర్తవడం లేదు : జైశంకర్

26/11 Mumbai attack : ముంబై దాడుల సూత్రధారులను శిక్షించే పని పూర్తవడం లేదు : జైశంకర్

మన కళ్ళ ముందు జరిగిన ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారులను శిక్షించే పని ఇంకా పూర్తి కాలేదని విదేశాంగ మంత్రి

తాజా వార్తలు

మరిన్ని చదవండి