Home » Twitter
భారత్ కు ఏ మాత్రం తీసిపోకుండా విదేశాల్లోనూ 'కావాలా' పాటతో రెచ్చిపోతున్నారు
మనదేశంలో రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. మనుషుల కంటే జంతువులకు రైలు పట్టాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. రైలు పట్టాలు దాటుతూ వేగంగా వస్తున్న రైళ్ల కింద పడి ఎన్నో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి.
అదృష్టం బాగుంటే సముద్రంలో పడినా ప్రాణాలతో ఒడ్డుకు వచ్చేస్తామనే సామెత. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ షాకింగ్ వీడియో చూస్తే ఆ సామెత నిజమేనని ఒప్పుకోక తప్పదు. అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయిన ఓ బాలిక ధైర్యంగా పోరాడడంతో తిరిగి ఒడ్డుకు చేరుకుంది.
సాధారణంగా ఉద్యోగ జీవితంలో ఏదో ఒక అవసరం కోసం సెలవులు పెట్టడం అనేది కామన్. ఆరోగ్యం బాగా లేకనో, కుటుంబ అవసరాల కోసమే సెలవులు అవసరమవుతాయి. చాలా కొద్ది మాత్రమే అసలు సెలవు అనేదే పెట్టుకుండా ప్రతిరోజూ ఆఫీస్కు వెళ్లిపోతారు. అలాంటి వారికి సంస్థ నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి.
దేశ రక్షణే ధ్యేయంగా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న సైనికులు.. అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. అందుకే ఆర్మీ జవాన్లకు ప్రజల నుంచి అమితమైన గౌవర మర్యాదలు లభిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని రియల్ హీరోల్లా చూస్తుంటారు. అలాంటిది...
సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. వాటిలో కొన్ని మాత్రం ఊహకందని స్థాయిలో ఉంటాయి. చివరికి అవి ప్రముఖుల్ని సైతం అవి కట్టిపడేస్తుంటాయి. వినూత్న ప్రయోగాలు చేసే వారిని నిత్యం ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..
ప్రతి ఒక్కరూ తమ పిల్లల బర్త్డేలను గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. ధనవంతులైతే లక్షలు ఖర్చు పెట్టి మరీ తమ పిల్లల బర్త్డేలను ఓ పండగలా జరుపుతారు. అయితే అందరికీ ఆ స్తోమత ఉండదు. తమ స్థాయిలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఖర్చు చేసి పిల్లలకు పుట్టిన రోజు నాడు సంతోషాన్ని అందిస్తారు.
భారతదేశం యావత్తు 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మునిగిపోయింది. మరొకవైపు విదేశీ గడ్డ మీద భారత్ కుర్రాడు చేసిన పని ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ కొండముచ్చు ఏకంగా లయన్ కింగ్ అయిన సింహాన్ని చీల్చి చెండాడింది. సింహాన్ని తోక ముడిచి పారిపోయేలా చేసింది.. దీని కోపాన్ని చూస్తే..
సాధారణంగా ఎవరైనా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే బిజినెస్ బాగా జరుగుతుందని ఆశిస్తారు. అయితే చైనాలోని ఓ వ్యక్తి మాత్రం అత్యంత భయంకర ప్రదేశంలో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు.