Home » TSPSC
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ అధికారులను కోరామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...
టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేలాది మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీని ముట్టడించారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ తెలంగాణ జన సమితి మద్దతు తెలిపింది. అభ్యర్థులకు మద్దతుగా నిరసనలో ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను పక్కకి పంపించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్పై న్యాయస్థానం విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకూ 90 మందిని పైగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. పేపర్ లీకేజ్లో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఈటీ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు.
త్వరలోనే గ్రూప్4 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. సుమారు 8 వేలకు పైగా ఉన్న గ్రూప్4 పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ - 4 పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ పగడ్భందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లతో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, పేపర్-2ను మధ్యాహ్నం 2:30 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. 8,180 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలవగా.. 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ - 4 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,846 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గ్రూప్-4 పరీక్షల్లో బయో మెట్రిక్ హాజరు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ ) అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి కేంద్రం వద్ద అవసరమైన సంఖ్యలో యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఈ హాజరు నమోదుకు సమయం పడుతుంది కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్దకు ముందుగా చేరుకోవాలని
తెలంగాణలో జరగబోయే గ్రూప్-4 పరీక్ష హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ (TSPSC Group 4 Exam Halltickets) విడుదల చేసింది. జులై 1న గ్రూప్-4 ఎగ్జాయ్ జరగనుంది. ఇందుకోసం టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లీకేజీ వ్యవహారాలతో సతమతమవుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని హైకోర్టు కడిగి పారేసింది. ఈ నెల 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ లోపాలపై సీరియస్ అయ్యింది. నోటిఫికేషన్లో పేర్కొన్న భద్రత ఫీచర్లను పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి పేపర్ లీకేజీని ఎదుర్కొన్న టీఎ్సపీఎస్సీ.. మరింత అప్రమత్తంగా