Home » TS Assembly
గతంలో వైసీపీ తరఫున ఏపీలోని పులివెందుల శాసనసభ నియోజకవర్గం, విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎ్సఆర్ సతీమణి విజయలక్ష్మి.. ఈ సారి తెలంగాణలో తన
తెలంగాణలో అసెంబ్లీ (TS Assembly Polls) ఎన్నికల నగారా మోగింది. సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్.. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో నవంబర్-30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్-03న ఫలితాలు వెలువడనున్నాయి. అలా షెడ్యూల్ రిలీజ్ అయ్యిందో లేదు.. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ (Congress), ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పలు కీలక ప్రకటనలు చేసింది..
తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ(Telangana Congress Assembly) అభ్యర్థులకు సంబంధించి ఈరోజు స్క్రీనింగ్ కమిటీ(Screening Committee) సమావేశం అయింది. ఈసమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంతమంది కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరేందుకు చాలామంది నేతలు ఉత్సాహం చూపుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రాంగణంలో భారీ వృక్షం నేలకొరిగింది. అసెంబ్లీ క్యాంటీన్ (Assembly Canteen) ముందు ఒక్కసారిగా చెట్టు కిందకు పడిపోయింది.
బీజేపీలో కార్యాలయం( BJP Office)లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) కోసం అభ్యర్థులు దరాఖాస్తు చేసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన అసెంబ్లీ(New assembly) నిర్మాణంపై దృష్టి సారించింది. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేసీఆర్ సర్కారు(KCR Govt) ‘అసెంబ్లీ’ ఫైలును కదిలించినట్లు తెలుస్తోంది.
అవును.. గజ్వేల్తో (Gajwel) పాటు కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నుంచి కూడా పోటీచేస్తున్నాను.. ఎందుకు సార్ అంటే.. పార్టీ డిసైడ్ చేసింది.. ఏం చేద్దాం అంటావ్.. పార్టీకి లేని ఇబ్బంది మీకేంటి..? ఇవీ ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా (BRS First List) రిలీజ్ చేసే క్రమంలో గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చేసిన కామెంట్స్. కేసీఆర్ అనుకున్నట్లుగానే రెండు చోట్ల నుంచీ పోటీచేస్తారు సరే..
పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి.
ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ ప్రజలను కన్నీటి దుఃఖంలో ముంచి వేసింది. దళితులకు, గిరిజనులకు ఎవరికి ఏ దుఃఖం ఉన్న ఆ దుఃఖం నాది అని గద్దర్ ప్రయాణం జరిగింది. గద్దర్ మృతి తెలిసి అన్ని పనులు మానుకుని భౌతికకాయం దగ్గరకు వెళ్లాం. గద్దర్ మరణం రాజకీయం కావొద్దు అని మాట్లాడలేదు. నిఘా అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు