Home » TS Assembly
ఓట్ల వేటలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదు! ఎన్నికల్లో పోటీ పడే నేతాశ్రీలు అనుసరించే రూల్ నంబర్ వన్ ఇది. ఈ క్రమంలోనే..
పది మొక్కులు మొక్కినా దేవుడే ఒకటో, రెండో తీరుస్తాడు. కానీ కేసీఅర్ మాత్రం పదికి తొమ్మిది తీర్చారు
సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు ( Bullets ) కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ నర్సాపూర్ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి.
ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంది. కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారు. మీ దృష్టి ఇసుక దందాలు, కాంట్రాక్టుల మీద ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదు. సర్కారు నడిపే పద్ధతి ఇది కాదు.. మంది సొమ్ము
ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రత్యర్థులు ఇద్దరూ ఎదురు పడ్డారనుకోండి! అప్పుడు ఏమవుతుంది!? ఇద్దరూ మిర్రి మిర్రి చూసుకుంటారు!
ఎన్నికలంటేనే సందడి.. హడావుడి అంటుంది. ఏ నలుగురు కలిసినా.. ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా ఇవే ఊసులు ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. మరోవైపు అభ్యర్థులందరూ తమ తమ ప్రచార రథాలపై డీజీ సౌండ్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో నేతల జంపింగ్లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి పలువురు సిట్టింగ్లు, మాజీలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు హస్తం వైపు అడుగులేస్తున్నారు. తాజాగా..
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ మహబూబ్ నగర్పై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక పోస్టులతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
బోరబండ ఇన్స్పెక్టర్పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో సీపీ సందీప్ శాండిల్య సీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ చర్యలకు ఉపక్రమించారు.
గతంలో వైసీపీ తరఫున ఏపీలోని పులివెందుల శాసనసభ నియోజకవర్గం, విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎ్సఆర్ సతీమణి విజయలక్ష్మి.. ఈ సారి తెలంగాణలో తన