• Home » TS Assembly Elections

TS Assembly Elections

TS Results: ఇంకా ఆర్డీఓ కార్యాలయంలోనే పోస్టల్‌ బ్యాలెట్లు.. కాంగ్రెస్ నేతల ఆందోళన

TS Results: ఇంకా ఆర్డీఓ కార్యాలయంలోనే పోస్టల్‌ బ్యాలెట్లు.. కాంగ్రెస్ నేతల ఆందోళన

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ( Ibrahimpatnam ) 29 వ తేదీ నాటి పోస్టల్‌ బ్యాలెట్లు ( Postal Ballots ) ఇంకా ఆర్డీఓ కార్యాలయంలోనే ఉన్నాయి. ఈ పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కి‌ అధికారులు పంపించలేదు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ( Congress ) శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.

TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..

TS Results: కాంగ్రెస్ అభ్యర్థుల కోసం రంగంలోకి డీకే శివకుమార్.. ఏఐసీసీ తీసుకుంటున్న జాగ్రత్తలివే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. కాగా ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల ( Congress candidates ) ను కాపాడుకోవడానికి ఏఐసీసీ ( AICC ) పలు ప్రణాళికలను రూపొందించింది.

TS Election: ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

TS Election: ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) కు సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ( Votes Counting ) ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

DGP Anjani Kumar: ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజ్ చేశాం

DGP Anjani Kumar: ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజ్ చేశాం

తెలంగాణ -2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 469.63 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar ) వెల్లడించారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో పోలీస్ సిబ్బంది పనిచేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో భారీగా నగదు సీజింగ్ చేశామని డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు.

DGP Anjani Kumar : ఓట్ల కౌటింగ్‌ భద్రతపై డీజీపీ ఏమన్నారంటే..?

DGP Anjani Kumar : ఓట్ల కౌటింగ్‌ భద్రతపై డీజీపీ ఏమన్నారంటే..?

తెలంగాణ వ్యాప్తంగా రేపు జరగనున్న ఓట్ల కౌంటింగ్ భద్రతపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar ) సందేశం ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Pawan Kalyan: 2024లో టీడీపీ - జనసేన  కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయడం ఖాయం

Pawan Kalyan: 2024లో టీడీపీ - జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం

2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు. శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను. తాను పార్టీని నడుపలేనని చాలామంది అన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.

Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రత పెంపు

Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీస్ భద్రత పెంపు

హైదరాబాద్‌లోని టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు.

Bhatti Vikramarka:  కౌంటింగ్ పూర్తయ్యే వరకు క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి

Bhatti Vikramarka: కౌంటింగ్ పూర్తయ్యే వరకు క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్ పార్టీ ( Congress party )పై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేసిన ప్రజలకు సహకరించిన మీడియాకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Kalyan : వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : వైసీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ( YCP ) కి భావజాలం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పవన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు.

CEO Vikasraj : తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు

CEO Vikasraj : తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో 70.74 శాతం పోలింగ్‌ ( Polling ) అయిందని సీఈఓ వికాస్‌రాజ్‌ ( CEO Vikasraj ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. గతం కంటే 3 శాతం పోలింగ్‌ తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 పోలింగ్‌ శాతం నమోదయిందని చెప్పారు. 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం తగ్గిందని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి