Home » TRS
ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి (Pilot Rohith Reddy) హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.
సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harishrao) మంగళవారం సంగారెడ్డి జిల్లా (Sangareddy Dist.)లో పర్యటిస్తున్నారు.
ప్రగతిభవన్, రాజ్భవన్కు మరింత దూరం పెరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) శీతాకాల విడిది కోసం తెలంగాణ (Telangana)కు వచ్చారు.
తెలంగాణ హైకోర్టును ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి (Pilot Rohith Reddy) ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) జనగామ నియోజకవర్గం చేర్యాల మండల జడ్పీటీసీ శెట్టె మల్లేశం(43) సోమవారం తెల్లవారుజామున గ్రామశివారులో దారుణ హత్యకు గురయ్యారు.
తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్ (BRS) లోనే ఉంటానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు.
జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి ఆధ్వర్యంలో 3 వేల మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు (Sewing Machines) పంపిణీ చేశారు.
పెద్దపల్లి జిల్లా: నాలుగు బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ (Privatization)ను వ్యతిరేకిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (Korukanti Chander) ఆధ్వర్యంలో సింగరేణి పోరు దీక్ష (Singareni Poru Diksha) మొదలైంది.
మ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchase case)లో నిందితుడు నందకుమార్ (Nandakumar)ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. చంచల్గూడ (Chanchalguda Jail) జైల్లో బ్యారక్
పైకి అందంగా కనిపించడానికి పల్చగా రోడ్లు వేయిస్తూ కలరింగ్ ఇస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi)విమర్శలు గుప్పించారు.