Home » TRS
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసును తెలంగాణ హైకోర్టు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఫైనాన్సర్లు బోర్డు తిప్పేసినట్లు పార్టీ పేరు మార్చారని ఎద్దేవాచేశారు.
సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) ఇచ్చిన నోటీసుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు(sunil konugolu) హైకోర్టును ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు
టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (CONGRESS) నుంచి బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్న నేతల వివరాలను జాతీయ పార్టీకి అందజేశామని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో (TRS MLAs poaching case) హైకోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది.
సీఎం కేసీఆర్ (CM KCR)కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు.
కొమరం భీం జిల్లా: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమచేసిన నిధులు ఖాళీ అయ్యాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి (Pilot Rohith Reddy) హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.
సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harishrao) మంగళవారం సంగారెడ్డి జిల్లా (Sangareddy Dist.)లో పర్యటిస్తున్నారు.