Home » TRS
కాంగ్రెస్ (Congress)కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై సీబీఐ డైరెక్టర్ (CBI Director)కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు
ఐపీఎస్ అధికారుల (IPS officers) పోస్టింగులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసును తెలంగాణ హైకోర్టు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకుందని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఫైనాన్సర్లు బోర్డు తిప్పేసినట్లు పార్టీ పేరు మార్చారని ఎద్దేవాచేశారు.
సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber crime police) ఇచ్చిన నోటీసుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు(sunil konugolu) హైకోర్టును ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు
టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (CONGRESS) నుంచి బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్న నేతల వివరాలను జాతీయ పార్టీకి అందజేశామని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో (TRS MLAs poaching case) హైకోర్టు ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది.
సీఎం కేసీఆర్ (CM KCR)కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy) లేఖ రాశారు.
కొమరం భీం జిల్లా: తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమచేసిన నిధులు ఖాళీ అయ్యాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.