• Home » TRS

TRS

CM KCR: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందే

CM KCR: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందే

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందేనని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. సంస్కరణ అనేది అంతం కాదు.. కొనసాగుతూనే ఉంటుందని తెలపారు.

Minister Gangula: ఆయన మమ్మల్ని డబ్బులు అడగలేదు...

Minister Gangula: ఆయన మమ్మల్ని డబ్బులు అడగలేదు...

నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ (Fake CBI Officer Srinivas) అనే వ్యక్తితో తనకు పరిచయం లేదని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) తెలిపారు.

Kavitha: ప్రగతి భవన్‌కు ఎమ్మెల్సీ కవిత.. మరోసారి సీఎం కేసిఆర్‌తో భేటీ

Kavitha: ప్రగతి భవన్‌కు ఎమ్మెల్సీ కవిత.. మరోసారి సీఎం కేసిఆర్‌తో భేటీ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం మరోసారి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

Vijayashanti:బీఆర్ఎ‌స్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు

Vijayashanti:బీఆర్ఎ‌స్ పార్టీ జాతీయ స్థాయిలో ఉండేది కాదు

సీఎం కేసీఆర్(CM KCR) చెప్పే బీఆర్ఎ‌స్ పార్టీ (BRS party)జాతీయ స్థాయిలో ఉండేది కాదు, ముందుకెళ్లేదీ కాదు. ఇది ఆయనకి కూడా అందరికన్నా మంచిగా తెలుసునని బీజేపీ(BJP)సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) వ్యాఖ్యానించారు.

CBI Notice: తన నివాసం దగ్గరే వివరణ ఇస్తానన్న కవిత

CBI Notice: తన నివాసం దగ్గరే వివరణ ఇస్తానన్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

CBI: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

CBI: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha)కు సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చింది.

Bandi Sanjay:  తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలి?

Bandi Sanjay: తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలి?

నిర్మల్: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ బిడ్డకు నోటీసులిస్తే.... తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలి అని ప్రశ్నించారు

Vijayashanti: ఇదా మహిళలకు మీరిచ్చే గౌరవం కేసీఆర్

Vijayashanti: ఇదా మహిళలకు మీరిచ్చే గౌరవం కేసీఆర్

Hyderabad: ఇన్‌చార్జి మేనేజరుగా ఉన్న ఓ మహిళ ఉన్నతాధికారి అనుమతితో నిజామాబాద్ జిల్లా మామిడి క్వారీకి చెందిన సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తుదారుడికి ఇచ్చారు. దాని ఆధారంగా

Sharmila: టీఆర్ఎస్‌ నేతలు ముమ్మూటికీ తాలిబాన్లే

Sharmila: టీఆర్ఎస్‌ నేతలు ముమ్మూటికీ తాలిబాన్లే

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) మండిపడ్డారు. తెలంగాణ (Telangana)లో తాలిబాన్ల రాజ్యం కొనసాగుతోందని, టీఆర్ఎస్‌ నేతలు ముమ్మూటికీ తాలిబాన్లేనని ధ్వజమెత్తారు.

Prabhakar: కవిత మాట వినే వ్యక్తినే ఎక్సైజ్ శాఖకు మంత్రిని చేశారు

Prabhakar: కవిత మాట వినే వ్యక్తినే ఎక్సైజ్ శాఖకు మంత్రిని చేశారు

తెలంగాణ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS.Prabhakar) డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి తెలంగాణ పాలసీకి పోలిక ఉందని తెలిపారు. ఎనిమిది

తాజా వార్తలు

మరిన్ని చదవండి