Home » TRS
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్రావు (Harish Rao) విమర్శలు గుప్పించారు.
ప్రజాసంగ్రామ యాత్రలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఐటీ సోదాల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మల్లారెడ్డి ఇంట్లో సోదాల కేసుపై ఈడీకీ ఐటీ అధికారుల లేఖ రాశారు.
నల్గొండ జిల్లా: ఉపాధి హామీ పథకం తెలంగాణలో బాగా జరుగుతుందనే అక్కసుతో కేంద్రం ఆ పథకాన్ని ఆపే కుట్ర చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు.
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం హాట్ హాట్గా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్సాఆర్టీపీ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. కౌంటర్కు ప్రతి కౌంటర్గా నువ్వానేనా?
వైఎస్.రాజశేఖర్రెడ్డి(YS. Rajasekhar Reddy) తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Vinod Kumar) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సీబీఐ (CBI) విచారణకు ఢిల్లీలోని తెలంగాణ భవనం నుంచి నేరుగా మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
తాను ఎక్కడికి వెళ్ళలేదని, హైదరాబాద్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఎలాంటి నోటీసులు రాలేదని, ఈడీ (ED) విచారణకు పిలిస్తే వెళ్తానని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.
కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.