Home » Trivandrum
కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. దీంతో సుమారు 40ఏళ్ల తర్వాత అక్కడ కాషాయ జెండా ఎగిరింది. ఈ విషయమై ప్రధాని మోదీ సంచలన ట్వీట్ చేశారు. ఏమన్నారంటే...
ఏ రోజుకి ఆ రోజు శబరి ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ కోటా టికెట్లు బుకింగ్ అయిపోతున్న దృష్ట్యా ప్రయాణాన్ని రెండు భాగాలుగా చేసుకుంటే సులభంగా టికెట్లు రిజర్వు అవుతాయని జెడ్ఆర్యూసీసీ మాజీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్చౌదరి తెలిపారు.