• Home » Tripura

Tripura

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.

Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

Remal Cyclone: రెమాల్ తుపాను బీభత్సం..నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు

బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.

Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ

Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.

Delhi: సుప్రీం కోర్టును ఆశ్రయించిన 700 మంది ప్రభుత్వ ఉద్యోగులు.. ఎందుకంటే

Delhi: సుప్రీం కోర్టును ఆశ్రయించిన 700 మంది ప్రభుత్వ ఉద్యోగులు.. ఎందుకంటే

ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ త్రిపురకు(Tripura) చెందిన 700 మంది ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీంకోర్టు(Supreme Court) తలుపు తట్టారు. త్రిపురకు చెందిన 700 మంది అండర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం 2017, 2020లో తొలగింపు ఉత్తర్వులు ఇచ్చింది.

LS Polls: రాజకుటుంబాలకు భారీగా టికెట్లు.. బీజేపీ నుంచి ఎంతమంది ఉన్నారంటే?

LS Polls: రాజకుటుంబాలకు భారీగా టికెట్లు.. బీజేపీ నుంచి ఎంతమంది ఉన్నారంటే?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలహలం మొదలైంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను సైతం ప్రకటించి.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సినీ రంగంతో పాటు.. రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులకు వివిధ పార్టీలు సీట్లు కేటాయిస్తున్నాయి.

Akbar-Sita: సింహాలకు వివాదాస్పద పేర్లు.. అధికారి సస్పెండ్..

Akbar-Sita: సింహాలకు వివాదాస్పద పేర్లు.. అధికారి సస్పెండ్..

జూలోని ఆడ, మగ సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టిన ఘటనలో ఓ ఉన్నతాధికారిని త్రిపుర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

Saraswati: చీర లేకుండా సరస్వతీ దేవి విగ్రహం.. భగ్గుమన్న ఏబీవీపీ, భజరంగ్ దళ్

Saraswati: చీర లేకుండా సరస్వతీ దేవి విగ్రహం.. భగ్గుమన్న ఏబీవీపీ, భజరంగ్ దళ్

వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని హిందువులు నిష్టగా కొలుస్తారు. త్రిపుర ఆర్డ్ అండ్ క్రాప్ట్ కాలేజీలో సరస్వతీ దేవిని అవమానించారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మండిపడింది.

Chariot catches Fire: జగన్నాథ రథోత్సవంలో అపశ్రుతి, విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి

Chariot catches Fire: జగన్నాథ రథోత్సవంలో అపశ్రుతి, విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి

త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జగన్నాథ రథంపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. 15 మంది గాయపడ్డారు.

Sourav Ganguly: త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ

Sourav Ganguly: త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ

భారతీయ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బీజేపీ పాలిత త్రిపుర బ్రాండ్ అంబాసిడర్‌గా మారబోతున్నారు. భారత మాజీ కెప్టెన్ త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరితో మంగళవారం కోల్‌కతా నివాసంలో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం అధికారికంగా సౌరవ్ గంగూలీ పంచుకున్నారు....

Tripura : త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకం

Tripura : త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకం

జార్ఖండ్ హైకోర్టు (Jharkhand high court) న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ త్రిపుర హైకోర్టు

తాజా వార్తలు

మరిన్ని చదవండి