Home » Trending Videos
ఓ బాలుడు తన ఇంటి ఆవరణలో మెట్లపై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో రెండు పాములు అటుగా వస్తాయి. వాటిని చూడగానే భయంతో పారిపోవాల్సిన పిల్లాడు.. అందుకు విరుద్ధంగా ఆ పాముల సమీపానికి వెళ్లాడు. వెళ్లడమే కాకుండా నేరుతో వాటిని చేత్తో పట్టుకున్నాడు. చివరకు ఏమైందో చూడండి..
కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో కొత్త పరిశ్రమలు పెరుగుతున్నాయి. కడప జిల్లాలోని నిరోద్యోగులకు ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా కడప మహిళలకు విశేష అవకాశాలు లభిస్తున్నాయి.
ఓ మేకప్ కిట్ దుకాణంలో ఐ ఫోన్లు కనిపించాయి. దీంతో చాలా మంది మేకప్ దుకాణంలో ఐ ఫోన్లు ఉండడమేంటీ.. అని అనుకున్నారు. అయితే ఫోన్ వెనుక వైపు ఉన్న మూతను తీసి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది..
ఓ సెలూన్లో ఓ యువతి చైర్లో కూర్చుని ఉండగా.. అక్కడున్న వ్యక్తి ఆమెకు హెయిర్ కట్ చేసేందుకు అక్కడికి వచ్చాడు. అయితే అందరిలా కాకుండా ఆమె జుట్టును మార్బుల్స్ను కట్ చేసే మిషిన్తో కత్తిరించాలని చూశాడు. చివరికి ఏమైందో చూడండి..
సాధారణంగా మురికిపట్టిన బాటిల్స్ను శుభ్రం చేయడంలో చాలా మంది తెగ ఇబ్బంది పడిపోతుంటారు. కొందరు ఏదో శుభ్రం చేశాం అంటే చేశాం అన్నట్లుగా కడిగేస్తుంటారు. అయితే ఈ కష్టం అంతా లేకుండా ఓ మహిళ చేసిన వింత ప్రయోగం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
ఏపీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. ఖాట్మండ్ సమీపంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులను సమన్వయం చేసిన లోకేష్.. ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. దీంతో నేపాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగిరానున్నారు.
ఓ దుకాణంలో యువతి క్యాష్ కౌంటర్ టేబుల్ దగ్గర నిలబడి ఉంది. ఆ సమయంలో అక్కడే కాస్త దూరంలో నిలబడి ఉన్న యువకుడు.. చోరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. యువతి కావడంతో ఏమీ చేయలేదనే ఉద్దేశంతో నేరుగా వెళ్లి.. యువతి పక్కనే టేబుల్పై ఉన్న..
వర్షం పడుతున్న సమయంలో ఓ యువతి మేడపైకి వెళ్లి రీల్స్ చేసేందుకు ఫిక్స్ అయింది. ఎలాగైనా ఏదోటి చేసి వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు వినూత్నంగా డాన్స్ చేయాలనుకుంది.
ఓ పెద్ద మొసలి ఆహారం కోసం నీటి ఒడ్డున వేచి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ జాగ్వార్ వేట కోసం వెతుకుతూ ఉంటుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
నేపాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. రియల్టైమ్ గవర్నెన్స్ సెంటర్కు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అధికారులతో సమావేశమయ్యారు.