Home » Trains
ఓ మహిళ వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో చివరకు డేంజరస్ స్టంట్స్ చేయాలని నిర్ణయించుకుంది. రైలు పట్టాల పక్కన సైకిల్ నిలబెట్టారు. దాన్ని ముందు వైపు ఓ వ్యక్తి పట్టుకుని నిలబడగా.. వెనుక వైపు సైకిల్పై సదరు మహిళ నిలబడింది. అంతటితో ఆగకుండా..
భారత దేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరతో పాటు ఎన్నో రకాల సౌకర్యాలు ఉండటం వల్ల చాలా మంది రైలు ప్రయాణాలవైపు మొగ్గు చూపుతుంటారు. రైలు చివరన ఉన్న బోగీ వెనుక వైపున 'X', 'LV' గుర్తులు కనిపిస్తుంటాయి. చివరి బోగీ అదే అని చెప్పేందుకు ఈ ఆంగ్ల అక్షరాలను రాస్తారు. వివరాల్లోకి వెళితే..
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి.
ఓ కుటుంబం రైల్లోని ఏసీ కోచ్లో ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా వారంతా కలిసి ఓ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. సినిమా చూడడంలో వింతేమీ లేకున్నా..
హోలీ అంటే సాధారణంగా ఎవరైనా తమ స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడుపుతారు. అయితే ఇటీవల ఈ వేడుకలు కొందరు ఆకతాయిల వల్ల పైశాచికత్వానికి దారి తీస్తున్నాయి. తాజాగా..
రన్నింగ్ రైల్లో డోర్ దగ్గర ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతడి స్నేహితుడు ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆకట్టుకునే రీల్ చేయాలనే ఉద్దేశంతో ఆ యువకుడు రైలు డోర్ దగ్గర నిలబడి స్టైలిష్గా పోజ్ ఇస్తూ..
ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీట్ల కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాడు. దీనికోసం..
ప్రపంచంలో ఎక్కడా లేని, అత్యంత విలాసవంతమైన రైలు అది. అందులో బస ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుతుంది. ఆ రైలు పెట్టెలో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ ఎంచక్కా చిరుతపులులను చూడొచ్చు.
రైళ్లలో సాధారణంగా చాలా మంది సీట్ల కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటారు. కొందరు తోసుకుంటూ తొక్కుకుంటూ సీట్లు సంపాదిస్తే.. మరికొందరు తాళ్లతో సొంతంగా ఊయల కట్టేసి అందులో నిద్రపోతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రమాదకర పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. తాజాగా,
డివిజన్ కేంద్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు బుధవారం తెలిపారు. నైరుతి రైల్వే జోన్లోని హుబ్లీ డివిజన్, క్యాస్టిల్ రాక్-కులేం రైల్వే సెక్షన్లోని ఘాట్ మార్గంలో అంతరాయాల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను వాస్కోడగామా వరకూ కాకుండా హుబ్లీ స్టేషన్ వరకే పరిమితం చేశామని తెలిపారు.