• Home » Trains

Trains

Bharat Gaurav Tourist Train: సెప్టెంబర్‌ 9న భారత్ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు యాత్ర

Bharat Gaurav Tourist Train: సెప్టెంబర్‌ 9న భారత్ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు యాత్ర

ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్‌ 9న భారత గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్‌ రైల్వే సౌత్‌ స్టార్‌ రైల్‌ అండ్‌ టూర్‌ టైమ్స్‌ డైరెక్టర్‌ విగ్నేష్‌ తెలిపారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

Trains: ఆ తేదీల్లో.. హైదరాబాద్‌-రాక్సౌల్‌ రైళ్లు రద్దు

Trains: ఆ తేదీల్లో.. హైదరాబాద్‌-రాక్సౌల్‌ రైళ్లు రద్దు

ఆగ్నేయ రైల్వే చక్రధర్‌పూర్‌ డివిజన్‌ ఝార్సుగూడ గూడ్స్‌ యార్డ్‌ పునర్నిర్మాణానికి సంబంధించి నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Kacheguda-Mysore Express: అశోకపురం వరకు కాచిగూడ- మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌

Kacheguda-Mysore Express: అశోకపురం వరకు కాచిగూడ- మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌

కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు (12785, 12786)ను అశోకపురం వరకు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కాచిగూడ- మైసూరు-కాచిగూడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు ఇక నుంచి కాచిగూడ-అశోకపురం-కాచిగూడ మధ్య నడపడానికి రైల్వే బోర్డు అనుమతించిందన్నారు.

Special Trains: హైదరాబాద్‌ నుంచి కన్నియాకుమారి వెళ్లే వారికి గుడ్ న్యూస్..

Special Trains: హైదరాబాద్‌ నుంచి కన్నియాకుమారి వెళ్లే వారికి గుడ్ న్యూస్..

ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు సేవలు పొడిగించినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.07191 కాచిగూడ-మదురై స్పెషల్‌ ఆగస్టు 18 నుంచి అక్టోబరు 10వ తేది వరకు (సోమవారం) 9 సర్వీసులు, నెం.07192 మదురై-కాచిగూడ స్పెషల్‌ ఆగస్టు 20 నుంచి అక్టోబరు 15వ తేది (బుధవారం) వరకు 9 సర్వీసులు పొడిగించారు.

Human Trafficking: మహిళల అక్రమ రవాణా కుట్ర భగ్నం.. 56 మందిని రక్షించిన పోలీసులు..

Human Trafficking: మహిళల అక్రమ రవాణా కుట్ర భగ్నం.. 56 మందిని రక్షించిన పోలీసులు..

అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టును రైల్వే పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి బిహార్‌ తరలిస్తున్న 56 మంది యువతులను కాపాడారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దుర్మార్గానికి పాల్పడిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

Railway tickets on EMI: ఈఎంఐలో రైలు టికెట్లు.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్..

Railway tickets on EMI: ఈఎంఐలో రైలు టికెట్లు.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్..

ఈ మధ్య ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక, పర్యాటక టూర్ల కోసం వివిధ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. మీకు వెళ్లాలని మనసులో ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేమని వెనకేస్తున్నట్లయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇ-కామర్స్ సైట్లలో లాగే రైలు టికెట్లనూ ఈఎంఐలో కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Vande Bharat Train: వందే భారత్‌ రైళ్ల బుకింగ్‌లో కొత్త సదుపాయం.. అదేంటంటే..

Vande Bharat Train: వందే భారత్‌ రైళ్ల బుకింగ్‌లో కొత్త సదుపాయం.. అదేంటంటే..

వందే భారత్‌ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్‌ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.

Train: నగరంలోని రాజస్థానీయులకో శుభవార్త..

Train: నగరంలోని రాజస్థానీయులకో శుభవార్త..

నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్‌కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని భగత్‌కీకోటికి ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలని నిర్ణయించింది.

Special trains: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..  చర్లపల్లి నుంచి ప్రత్యేక వీక్లీ రైళ్లు

Special trains: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక వీక్లీ రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా(06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు(ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు.

Metro Delay: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

Metro Delay: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

హైదరాబాద్ మెట్రో నగరవాసులకు అత్యంత కీలకమైన రవాణా సాధనంగా ఉంది. కానీ తాజాగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు నడిచే మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రైళ్ల షెడ్యూల్‌లో ఆటంకం ఏర్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి