Home » Trains
మీరు రైలులో ప్రయాణిస్తున్నారా.. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో బొగీల్లోకి ఎక్కిన వారిలో కొందరు దొంగలుంటారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఓ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన దొంతనం గురించి చెబుతూనే జాగ్రత్తల గురించి చెబుతున్నారు.
జనరల్ టికెట్తో రిజర్వేషన్ కోచ్లో ఎక్కుతూ ఫైన్ చెల్లిస్తున్నారా.. స్క్వాడ్కు దొరికి ఇబ్బందులు పడుతున్నారా.. అత్యవసర సమయంలో రైలు ప్రయాణం చెయ్యాల్సినప్పుడు రిజర్వేషన్ చేయించుకోవడం సాధ్యం కాదు. అలాంటప్పుడు జనరల్ టికెట్తో రిజర్వేషన్ కోచ్ ఎక్కినా భారీ జరిమానా నుంచి ఎలా తప్పించుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చెన్నై మహానగరంలో తొలి ఏసీ సబర్బన్ రైలు అందుబాటులోకి రానుంది. అయితే.. ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగనుంది. ఎప్పటినుంచోొ ఎదురుచూస్తున్న ప్రమాణికులకు అతి త్వరలోనే ఈ రైలు అందుబాటులోకి రానుంది.
ఎటువంటి పత్రాలు లేకుండా రైలులో తరలిస్తున్న రూ.13.77 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యాపారి తన వ్యాపార అవసరాల నిమిత్తం నగదునే తీసుకుని రైలు ఎక్కాడు. అయితే.. రైలులో గంజాయి సరఫరా సమాచారంతో తనిఖీలు చేస్తుండగా ఈ నగదు వ్యవహారం బయటపడింది.
దంపతులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో దంపతులు చేస్తున్న పని చూసి అంతా భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘డబ్బు లేకుంటేనేం ప్రేమ ఉందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో రేపు, ఎల్లుండి చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
రైల్లో ఓ వ్యక్తి చేసిన వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి తన లగేజీని హుక్కు తగిలించాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. లగేజీ అయితే తగిలించాడుగా గానీ.. తీరా దాన్ని తీసుకునే క్రమంలో వింత నిర్వాకానికి పాల్పడ్డాడు..
ఓ వ్యక్తి చేతిలో ఓ పాలిథిన్ కవర్తో మెట్రో రైలు ఎక్కాడు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేకున్నా కూడా.. లోపల కూర్చున్న తర్వాత అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. సీట్లో కూర్చున్న అతను.. చివరికి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు స్టాపేజీలను కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వలను జారీ చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఓ యువకుడు ఫుల్గా మందు కొట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. చివరకు వాటిపై తల పెట్టి హాయిగా నిద్రపోయాడు. కాసేపటికి అటుగా ఓ రైలు వచ్చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..