Home » Trains
ఊటీ కొండరైలును అధికారులు అద్దెకిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు అద్దెకివ్వడం ద్వారా సంస్థకు ఆర్ధికంగా లాభం కూడా చేకూరుతోంది. ఓ పాఠశాల విద్యార్థులకు రూ.4.98 లక్షలతో కొండ రైలును అద్దెకిచ్చారు.
ప్రస్తుతం వేసవికాలం వచ్చేసింది. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది మైట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువశాతం మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తుండడంతో ఓపక్క రద్దీ ఏర్పడుతుండగా ఆదాయం కూడా సమకూరుతోంది.
ఓ మహిళ తన ఫ్యామిలీతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తోంది. రిజర్వేషన్ సీటులో పడుకున్న ఆమె.. తన సీటును ప్రత్యేక క్యాబిన్గా మార్చాలనుకుంది. చివరకు ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..
వేసవి సెలవుల నేపధ్యంలో.. మరో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఆ రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రస్తుత వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటు మరికొన్ని స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలు దేరనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ యువకుడు రైలు పైకి ఎక్కి నడుస్తుంటాడు. కింద నుంచి ఎవరు ఎంతలా వారిస్తున్నా కూడా అతను మాత్ర అదేమీ పట్టించుకోకుండా రైలుపై ఒక వైపు నుంచి మరో వైపునకు నడుస్తుంటాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిత్యం ప్రయత్నించే ఇండియన్ రైల్వే శాఖ.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కదిలే ఏటీఎంని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాలు..
మెట్రో రైల్లో సీట్లో కూర్చొన్న ఓ యువకుడు మధ్యలో నిద్రలోకి జారుకుంటాడు. దీంతో ముందుకు తూగుతూ నిద్రపోతుంటాడు. ఇలా ముందుకు, వెనక్కు తూగుతూ నిద్రపోతూ ఇబ్బంది పడుతుంటాడు. అతన్ని గమనించిన ఓ యువతి చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ యువతి .. పనిలో పనిగా రీల్ చేయాలని నిర్ణయించుకుంది. ఇంకేముందీ.. చేతిలోని స్మార్ట్ ఫోన్ను ఆన్ చేసి బోగీ మధ్యలో పెట్టింది. ఆమె ఫోన్ కింద పెట్టడం చూసి అంతా.. డాన్స్ చేస్తుందేమో అని అనుకున్నారు. చివరకు ఆమె ఏం చేసిందో మీరే చూడండి..
మల్కాజిగిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా హిస్సార్ వెళ్లేందుకు 22 వేసవి స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆయా స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది.