• Home » Train Accident

Train Accident

Kanchanjungha Express: కాంచన్‌జంగా రైలు ప్రమాదం..ఇవే హెల్ప్‌లైన్ నంబర్లు

Kanchanjungha Express: కాంచన్‌జంగా రైలు ప్రమాదం..ఇవే హెల్ప్‌లైన్ నంబర్లు

పశ్చిమ బెంగాల్‌లోని(west bengal) డార్జిలింగ్‌ జిల్లాలో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjungha Express), గూడ్స్ రైలు ఢీకొనడంతో ఘరో ప్రమాదం(train accident) జరిగింది. ఈ ఘటనలో వార్త రాసే సమయానికి 15 మంది మరణించగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన, గాయపడిన ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యుల కోసం పలు హెల్ప్‌లైన్ నంబర్‌లను( helpline numbers) రైల్వే అధికారులు విడుదల చేశారు.

Viral video: రైలు పట్టాలపై షాకింగ్ సీన్.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన రిక్షా.. క్షణాల వ్యవధిలో..

Viral video: రైలు పట్టాలపై షాకింగ్ సీన్.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన రిక్షా.. క్షణాల వ్యవధిలో..

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పట్టాలు దాటుతూ కొందరు, రన్నింగ్ రైళ్లను ఎక్కుతూ మరికొందరు ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి...

TG Politics: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

TG Politics: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula Lakshmareddy) మిర్యాలగూడలో మానవత్వం చాటుకున్నారు. విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు ప్రమాదంతో..మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకొని మానవత్వంతో ఎమ్మెల్యే స్పందించారు.

TG News: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... పలు రైళ్లు నిలిపివేత !

TG News: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... పలు రైళ్లు నిలిపివేత !

జిల్లాలోని విష్ణుపురం దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాలు తప్పడంతో గుంటూరు - సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Visakhapatnam: విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‍కు తప్పిన పెను ప్రమాదం

Visakhapatnam: విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‍కు తప్పిన పెను ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-అమృత్‌సర్‌ హీరాకుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కారు ఢీ కొట్టింది. రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉన్న సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు రైలును ఢీ కొట్టింది.

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..

టిక్కెట్టు లేని ప్రయాణం నేరం. అది బస్సు ప్రయాణమైనా.. రైలు ప్రయాణమైనా. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తుంటారు.

Train Accident: అర్ధరాత్రి దారుణం.. పట్టాలు తప్పిన 4 రైలు కోచ్‌లు..

Train Accident: అర్ధరాత్రి దారుణం.. పట్టాలు తప్పిన 4 రైలు కోచ్‌లు..

రాజస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఓ ట్రైన్ నుంచి 4 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌లోని మదార్ రైల్వేస్టేషన్ సమీపంలో సబర్మతి - ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు అర్ధరాత్రి 1 గంటలకు పట్టాలు తప్పాయి.

Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

Breaking: ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...

Train Accident: ఢిల్లీలో రైలు ప్రమాదం.. బోల్తా కొట్టిన 10 బోగీలు.. ఒకరు మృతి

Train Accident: ఢిల్లీలో రైలు ప్రమాదం.. బోల్తా కొట్టిన 10 బోగీలు.. ఒకరు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జకీరా ఫ్లైఓవర్ సమీపంలో గూడ్సు రైలుకి చెందిన 8 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ఆయన్ను రఫీక్(70)గా గుర్తించారు.

Viral Video: రైలు డోరు వద్ద కూర్చున్న యువతి.. అంతా ఆపాల్సింది పోయి.. చివరకు ఇలా చేశారేంటీ..

Viral Video: రైలు డోరు వద్ద కూర్చున్న యువతి.. అంతా ఆపాల్సింది పోయి.. చివరకు ఇలా చేశారేంటీ..

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు ఆకతాయిలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకోవడం చూస్తూ ఉంటాం. ఇంకొందరు రీల్స్ కోసం ప్రాణాంతక విన్యాసాలు చేయడం కూడా చూశాం. అయితే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి