Home » Tollywood
సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మూడో రోజు గురువారం కూడా అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, నవీన్ ఎర్నేని, డైరెక్టర్ సుకుమార్, మాంగో అధినేత రామ్, సినీ ఫైనాన్సర్లకు చెందిన ఇళ్లు, ఆఫీసులలో సోదాలు కొనసాగుతున్నాయి.
Saif Ali Khan Case: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో సొంత మనుషులే సైఫ్ను చంపాలని చూశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Vijay Das Arrest: రోజుకో మలుపు తిరుగుతున్న నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో బిగ్ ట్విస్ట్. అసలోడ్ని పట్టుకున్నారు ముంబై పోలీసులు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. వాడు వీడు కాదంటూ.. తాజాగా ఈ కేసుపై పోలీసులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Saif Ali Khan Case: స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడిలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ అటాక్పై సైఫ్కు ట్రీట్మెంట్ అందిస్తున్న లీలావతి ఆస్పత్రి వైద్యులు స్పందించారు. హెల్త్ అప్డేట్ ఇస్తూనే ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Saif Ali Khan Case Accused: చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది సైఫ్ అలీ ఖాన్ కేసు. అంత సెక్యూరిటీ మధ్య సైఫ్ ఇంట్లోకి దుండగుడు ఎలా చొరబడ్డాడు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Janhvi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస విజయాలతో జోష్లో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఆమె క్రేజ్, పాపులారిటీని మరింత పెంచింది. ఇదే ఊపులో మరిన్ని విక్టరీలు కొట్టాలని చూస్తోంది. ఈ తరుణంలో ఓ స్టార్ క్రికెటర్తో ఆమె ప్రేమలో పడినట్లు పుకార్లు వస్తున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా సినీ ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో సీఎం ఇచ్చిన ఆదేశాలను తాజాగా కింగ్ నాగార్జున చేసి చూపించారు. అయితే, సీఎం రేవంత్ ఏం ఆదేశించారు? నాగ్ చేసిన ఆ పని ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి రానున్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే అల్లు అర్జున్ ఆస్పత్రికి వస్తే ముందుగానే పోలీసులకు తెలియజేయాలని పేర్కొంటూ ఇప్పటికే రాంగోపాల్ పెట్ పోలీసులు ఆయనకు ముందస్తు నోటీసులు జారీ చేశారు.
ఎప్పుడూ విజయాలు అపజయాలను మాత్రమే లెక్క వేసుకునే టాలీవుడ్ చిత్రపరిశ్రమను ఈ ఏడాది పలు వివాదాలు చుట్టుముట్టాయి.