Home » Tirupati
తిరుపతిలోని ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అంతేలేకుండా పోయింది. తరచూ గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్న గంజాయి బ్యాచ్ గత అర్థరాత్రి మరింత రెచ్చిపోయింది.
తిరుపతి జిల్లా పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రెండు కుటుంబాలను తీవ్ర శోకం మిగిల్చింది. క్షణిక ఆనందం కోసం చేసిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది.
తిరుపతి-సికింద్రాబాద్ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇకపై ఆరెంజ్ కలర్లో రాకపోకలు కొనసాగించనుంది. అలాగే.. 16 బోగీలుండగా మరో నాలుగు బోగీలను చేర్చి మొత్తం 20 బోగీలు ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం.
సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ ముందే వచ్చేంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూళ్లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి.
తిరుపతిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాలుగో దశలో శాటిలైట్తో సంబంధాలు తెగిపోయాయి. 18 నిమిషాల్లోనే పూర్తి కావాల్సిన ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం అవుతోంది.
మూడు రోజులపాటు నిర్వహించే పక్షుల పండుగ శనివారం సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైంది.
చట్టపరమైన మార్గాల్లో పౌరహక్కుల పోరాటం కొనసాగిస్తామని తిరుపతిలో శనివారం మొదలైన పౌరహక్కుల సంఘం 20 రాష్ట్ర మహాసభల్లో వక్తలు ప్రకటించారు.
ఏర్పేడు మండల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నదిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.