• Home » Tirumala Tirupathi

Tirumala Tirupathi

Investigation : సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ

Investigation : సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దృష్టితో కూడా విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత చెప్పారు.

CM Chandrababu : బాధ్యత లేదా?

CM Chandrababu : బాధ్యత లేదా?

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

MS Raju: శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఎంఎస్ రాజు ఆక్షేపించారు

CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (గురువారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఇలా ఉంటారా.. అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఇలా ఉంటారా.. అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా తరలివస్తారని తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.

TTD: తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి దుర్మరణం

TTD: తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి దుర్మరణం

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది.

తిరుపతి ఘటన దిగ్ర్భాంతికరం..

తిరుపతి ఘటన దిగ్ర్భాంతికరం..

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కిరణ్మయి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Tirumala: మళ్లీ రిపీట్.. శ్రీవారి ఆలయం పైనుంచి విమానం.. భక్తుల ఆగ్రహం

Tirumala: మళ్లీ రిపీట్.. శ్రీవారి ఆలయం పైనుంచి విమానం.. భక్తుల ఆగ్రహం

Andhrapradesh: తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకీ సూచించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు.. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని, అలాగే నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు..

Tirumala : శ్రీవారిసేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

Tirumala : శ్రీవారిసేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం ఉదయం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి