• Home » Tiruchanuru

Tiruchanuru

తిరుపతిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి.. దుర్వాసనతో వెలుగులోకి ఘటన

తిరుపతిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తి మృతి.. దుర్వాసనతో వెలుగులోకి ఘటన

తిరుపతి నగరంలోని తిరుచానూరు చైతన్యపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.

Tirupati Land Grabbers: రాత్రికి రాత్రే ఆలయం నేలమట్టం.. రెచ్చిపోతున్న భూబకాసురులు

Tirupati Land Grabbers: రాత్రికి రాత్రే ఆలయం నేలమట్టం.. రెచ్చిపోతున్న భూబకాసురులు

Tirupati Land Grabbers: తిరుచానూరులో నాగాలమ్మ ఆలయాన్ని భూకబ్జాదారులు నేలమట్టం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భూకబ్జాదారులను గ్రామస్తులు చితకబాదారు.

Tirupati: దొంగలు బాబోయ్.. ఎంత బంగారం ఎత్తుకెళ్లారో తెలుసా..

Tirupati: దొంగలు బాబోయ్.. ఎంత బంగారం ఎత్తుకెళ్లారో తెలుసా..

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరసగా నాలుగు ఇళ్లను కేటుగాళ్లు దోపిడీ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఓ విల్లా సోలార్ ఫెన్సింగ్ కట్ చేసిన దుండగులు అక్రమంగా ప్రవేశించారు.

Tiruchanuru: మాడవీధుల్లో సింహ వాహన సేవ రద్దు

Tiruchanuru: మాడవీధుల్లో సింహ వాహన సేవ రద్దు

తుఫాను నేపథ్యంలో శనివారం ఉదయం నుంచీ జడివాన కురుస్తుండడంతో రాత్రి తిరుమాడవీధుల్లో జరగాల్సిన సింహవాహన సేవను వాహన మండపానికే పరిమితం చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

యోగ నారసింహుని అనుగ్రహమే పురాణపండ ‘ఉగ్రం వీరం’.. పొన్నాల లక్ష్మయ్య పూర్వ జన్మ సుకృతమే!

యోగ నారసింహుని అనుగ్రహమే పురాణపండ ‘ఉగ్రం వీరం’.. పొన్నాల లక్ష్మయ్య పూర్వ జన్మ సుకృతమే!

యుగాల వెనుక... కాలాల వెనుక దైవ బలమేంటో పదునాలుగు లోకాలకీ సాక్షాత్కరింప చేసిన వీర నృసింహ అవతార వైభవాన్ని అక్షరరూపంలో ‘ఉగ్రం ... వీరం’గా వేలాది మందికి అందించడానికే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో ఈ అపురూప గ్రంధాన్ని ఇలా కథాకథన వ్యాఖ్యాన వైఖరీ దక్షతతో కూడిన ప్రహ్లాద నారసింహుల రసవత్తర ఘట్టంగా గ్రంథ రూపంలో అందించే భాగ్యం తనకు కలిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ.టి. శాఖామంత్రి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి