• Home » Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Tummala: ఏఐఎఫ్‌ కింద రూ.4వేల కోట్లు ఇవ్వాలి

Tummala: ఏఐఎఫ్‌ కింద రూ.4వేల కోట్లు ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్‌) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

Tummala: సాగు భూమికి రైతు భరోసా ఇస్తామంటే ఎందుకు కడుపు మంట?

Tummala: సాగు భూమికి రైతు భరోసా ఇస్తామంటే ఎందుకు కడుపు మంట?

సాగు భూములకు రైతుభరోసా ఇస్తామంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఎందుకు కడుపు మండుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.

Minister Thummala: రైతులకు పరిహారం చెల్లించేలా ఆ చట్ట సవరణ చేయాలి

Minister Thummala: రైతులకు పరిహారం చెల్లించేలా ఆ చట్ట సవరణ చేయాలి

Minister Thummala Nageswara Rao: వచ్చే ఐదేళ్లలో 4లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తరణ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

Tummala: సంక్రాంతి లోపు వ్యవసాయశాఖలో పదోన్నతులు!

Tummala: సంక్రాంతి లోపు వ్యవసాయశాఖలో పదోన్నతులు!

వ్యవసాయశాఖలో ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న పదోన్నతుల ప్రక్రియను సంక్రాంతిలోపు పూర్తిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

CM Revanth Reddy: న్యూ ఇయర్ వేడుకలకు సీఎం రేవంత్, మంత్రులు దూరం.. కారణమిదే

CM Revanth Reddy: న్యూ ఇయర్ వేడుకలకు సీఎం రేవంత్, మంత్రులు దూరం.. కారణమిదే

CM Revanth Reddy: నూతన సంవత్సర వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దూరంగా ఉండనున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..

Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. మంత్రి తుమ్మల ఏమన్నారంటే..

Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేబినేట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశామన్నారు. ఈ రోజు ఈ నిమిషం వరకు రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వంపై ప్రసార సాధనాల ద్వారా కానీ ప్రతి పక్షాలు దుష్పచార చేసే ఆలోచన చేయొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Minister Thummala: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Minister Thummala: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Minister Thummala Nageswara Rao: నిజాం కాలం నాటి కాల్వ ఒడ్డు బ్రిడ్జి వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరానికి కేబుల్ బ్రిడ్జి ఐకానిక్‌గా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

రుణమాఫీ పొందిన రైతులకు కొత్త రుణాలివ్వాలి: మంత్రి తుమ్మల

రుణమాఫీ పొందిన రైతులకు కొత్త రుణాలివ్వాలి: మంత్రి తుమ్మల

రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా రుణాలివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకర్లను ఆదేశించారు.

రిమోట్‌ సెన్సింగ్‌తో సాగుభూమి గుర్తింపు: తుమ్మల

రిమోట్‌ సెన్సింగ్‌తో సాగుభూమి గుర్తింపు: తుమ్మల

రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని పక్కాగా అంచనా వేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సంక్రాంతి నుంచి ‘రైతు భరోసా’ పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో సచివాలయంలో శనివారం మంత్రి కీలక సమావేశం నిర్వహించారు.

Tummala: రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ కొత్త నాటకం

Tummala: రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ కొత్త నాటకం

రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి