• Home » Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Hyderabad: తుమ్మల X ధర్మపురి

Hyderabad: తుమ్మల X ధర్మపురి

జాతీయ పసుపు బోర్డు ప్రారంభం నేపథ్యంలో కాంగ్రె్‌స-బీజేపీల మధ్య క్రెడిట్‌ వార్‌ మొదలైంది.. తమ ప్రభుత్వం లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని

Tummala Nageswara Rao: మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం

Tummala Nageswara Rao: మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం

Turmeric Board in Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు నేపథ్యంలో తనపై బీజేపీ ఎంపీ దర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాస్తా ఘాటుగా స్పందించారు.

Minister Thummala: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

Minister Thummala: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

Minister Thummala Nageswara Rao: రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు.

Bhatti Vikramarka: అనర్హులకు పథకాలు అందితే అధికారులదే బాధ్యత

Bhatti Vikramarka: అనర్హులకు పథకాలు అందితే అధికారులదే బాధ్యత

సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అనర్హులను ఎంపిక చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.

TG News: ఛీ ఛీ అనిపించుకోను

TG News: ఛీ ఛీ అనిపించుకోను

TG News: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం శంకుస్థాపన చేశారు.

Tummala: ఏడాదిలో రైతు సంక్షేమానికి 40వేల కోట్లు

Tummala: ఏడాదిలో రైతు సంక్షేమానికి 40వేల కోట్లు

ప్రజా ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కాలంలోనే రైతు సంక్షేమం కోసం రూ.40వేల కోట్లు ఖర్చు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: ఏఐఎఫ్‌ కింద రూ.4వేల కోట్లు ఇవ్వాలి

Tummala: ఏఐఎఫ్‌ కింద రూ.4వేల కోట్లు ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్‌) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

Tummala: సాగు భూమికి రైతు భరోసా ఇస్తామంటే ఎందుకు కడుపు మంట?

Tummala: సాగు భూమికి రైతు భరోసా ఇస్తామంటే ఎందుకు కడుపు మంట?

సాగు భూములకు రైతుభరోసా ఇస్తామంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఎందుకు కడుపు మండుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.

Minister Thummala: రైతులకు పరిహారం చెల్లించేలా ఆ చట్ట సవరణ చేయాలి

Minister Thummala: రైతులకు పరిహారం చెల్లించేలా ఆ చట్ట సవరణ చేయాలి

Minister Thummala Nageswara Rao: వచ్చే ఐదేళ్లలో 4లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తరణ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

Tummala: సంక్రాంతి లోపు వ్యవసాయశాఖలో పదోన్నతులు!

Tummala: సంక్రాంతి లోపు వ్యవసాయశాఖలో పదోన్నతులు!

వ్యవసాయశాఖలో ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న పదోన్నతుల ప్రక్రియను సంక్రాంతిలోపు పూర్తిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి