Home » TGSRTC
మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ(Telangana Tourism Department) ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రాలకు తీసుకెళ్లి వచ్చేందుకు ప్యాకేజీలను ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేబీహెచ్బీ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
మహాశివరాత్రి(Mahashivratri) నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 25, 26 తేదీల్లో కీసరగుట్టకు ఆర్టీసీ 200కు పైగా ప్రత్యేక బస్సులు నడుపనుంది.
TGSRTC Ticket Rates: ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్. టికెట్ ధరలపై భారీగా డిస్కౌంట్ ప్రకటించారు. మరి.. ఆ డిస్కౌంట్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Maha Kumbh Mela: Maha Kumbh Mela: మీ సొంత ఊరు నుంచే మహాకుంభ మేళకు వేళ్లేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తోంది. అలా వెళ్లాలనుకొంటే.. దాదాపు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉండాల్సి ఉంది.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యల పరిష్కారంపై కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.
సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ సుజాత విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్నారు.
రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్లను నిర్మించడంతోపాటు ప్ర స్తుతం ఉన్న బస్ స్ట్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ బోర్డు నిర్ణయించింది. బస్ భవన్లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది.
సంక్రాంతికి సొంత ఊళ్లకు వచ్చిన వారిని తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి వీలుగా ఆర్టీసీ అధికారులు భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.