Home » Tesla
ఐటీ, టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ మోటార్ల కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇస్తోంది. తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 10 శాతం అంటే 16 వేల మంది ఉద్యోగులను కర్కశంగా తొలగించింది.
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ ఉద్యోగాల కోత విధించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటన చేసింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ లేదు. దాంతో ఉద్యోగాల కోత తప్పడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు తెలిపింది.
కపై టెస్లా(tesla) కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్(semiconductor chips) రానున్నాయా? నమ్మశక్యంగా లేదా? కానీ ప్రస్తుతం అలాంటి సంకేతాలే వినిపిస్తున్నాయి. టెస్లా తన గ్లోబల్ కార్యకలాపాలలో ఉపయోగించే సెమీకండక్టర్ చిప్లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్(Tata Electronics)తో వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది.
టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థల యజమాని ఎలాన్ మస్క్(Elon Musk) ఇటివల డ్రగ్స్ వాడకం(Drug Usage) గురించి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో మస్క్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఏ ప్రకటన చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే మనల్ని ఊహించని ప్రమాదాల్లో పడేస్తుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఓ కంపెనీ సీఈవో సైతం.. ఓ చిన్న తప్పుకి బలైపోయింది. పొరపాటున తన కారు మోడ్ని రివర్స్లోకి మార్చడంతో.. అనుకోని ప్రమాదం సంభవించింది.
BYD Seal Launch in India: అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టెస్లా, BYD మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఓ వైపు టెస్లా(Tesla) భారత మార్కెట్లోకి(Indian Auto Market) ప్రవేశించడానికి సిద్ధమవుతోండగా.. నేను సైతం అంటోంది BYD. ఇప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయిన నేపథ్యంలో BYD రతదేశంలో మార్చి 5 న తన BYD Seal కారును లాంచ్ చేయనుంది.
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. జీ మెయిల్కు పోటీగా ఎక్స్ మెయిల్ తీసుకొస్తామని ప్రకటించారు. మస్క్ ప్రకటించారో లేదో ఎక్స్ మెయిల్ కోసం ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఎలాన్ మస్క్ సగటున గంటకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడని తాజాగా ఓ సంస్థ అంచనా వేసింది.
ప్రపంచ బిలియనీర్, టెస్లా కార్ల వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తన EV కార్ల ధరలను ఇండియాలో తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా వేగంగా ఛార్జింగ్ చేసే చిన్న బ్యాటరీలను ఇక్కడి కార్లలో ఉపయోగించాలని చూస్తున్నారు.
టెస్లా కారుతో ఇతను చేసిన ప్రయోగం కాస్తా కార్ల లవర్స్ కు దిమ్మతిరిగే షాకిస్తోంది.