• Home » terrorist

terrorist

Jammu Kashmir: సరిహద్దులో ఉగ్రవాదుల కవ్వింపులు.. కాల్పుల్లో ఒకరు మృతి

Jammu Kashmir: సరిహద్దులో ఉగ్రవాదుల కవ్వింపులు.. కాల్పుల్లో ఒకరు మృతి

సరిహద్దులో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగిపోయారు. జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) రాజధాని శ్రీనగర్‌(SriNagar)లో బుధవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వలస కార్మికుడు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. బాధితుడు అమృతపాల్ సింగ్ పంజాబ్‌లోని అమృత్‌సర్ నివాసి.

 Ayodhya: అయోధ్యలో ఉగ్రదాడి జరగొచ్చు..! ఐబీ హెచ్చరికలతో యోగి సర్కార్ అలర్ట్

Ayodhya: అయోధ్యలో ఉగ్రదాడి జరగొచ్చు..! ఐబీ హెచ్చరికలతో యోగి సర్కార్ అలర్ట్

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. అయోధ్యలో ఓ ఉగ్రవాది దాది ఉన్నారని సమాచారం ఇచ్చాయి. రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసి అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తారని తెలిపాయి.

Goldy Brar: కెనడియన్ గ్యాంగ్‌స్టర్‌‌‌ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన ఎంహెచ్ఏ

Goldy Brar: కెనడియన్ గ్యాంగ్‌స్టర్‌‌‌ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన ఎంహెచ్ఏ

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలియజేసింది.

Terror Attack: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. IEDని ధ్వంసం చేసిన భారత సైన్యం

Terror Attack: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. IEDని ధ్వంసం చేసిన భారత సైన్యం

భారత సైన్యం బుధవారం (27/12/23) జమ్ముకశ్మీర్‌లో ఒక భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని (భారీ పేలుడు పదార్థాలు) స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఇండియన్ ఆర్మీకి...

Jammu And Kashmir: రెచ్చిపోయిన ఉగ్రవాదులు, రిటైర్డ్ పోలీసు అధికారి కాల్చివేత

Jammu And Kashmir: రెచ్చిపోయిన ఉగ్రవాదులు, రిటైర్డ్ పోలీసు అధికారి కాల్చివేత

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారి మొహమ్మద్ షఫీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. గంట్‌ముల్లా గ్రామంలోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో ఆదివారంనాడు ప్రార్ధనలు చేస్తుండగా షఫీపై గుర్తుతెలియని సాయుధులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Terrorist: డిసెంబర్ 13లోపు పార్లమెంటుపై దాడి చేస్తాం.. కలకలం రేపుతున్న ఉగ్రవాది వీడియో

Terrorist: డిసెంబర్ 13లోపు పార్లమెంటుపై దాడి చేస్తాం.. కలకలం రేపుతున్న ఉగ్రవాది వీడియో

భారత పార్లమెంటుపై(India Parliament) దాడి చేస్తామని బెదిరిస్తూ టెర్రరిస్టు(Terrorist) విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

Pulwama: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

సరిహద్దులో ఉగ్రవాదులు(Terrorists) మళ్లీ రెచ్చిపోతున్నారు. గురువారం సరిహద్దు ప్రాంత ప్రజలపై ఉగ్రదాడి కుట్రకు పాల్పడాలని చూసిన వారి పథకాన్ని భగ్నం చేశారు భద్రతా దళ అధికారులు.

Terrorists In Mumbai: ముంబయిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారంటూ ఫోన్ కాల్.. తీరా చూస్తే ఊహించని ట్విస్ట్

Terrorists In Mumbai: ముంబయిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారంటూ ఫోన్ కాల్.. తీరా చూస్తే ఊహించని ట్విస్ట్

ఈమధ్య కాలంలో బూటకపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైపోయింది. ఆ వ్యక్తులను ఇతరులెవరైనా ఉసిగొల్పుతున్నారో లేక ఇతర కారణాలు ఉన్నాయో తెలీదు కానీ.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ కాల్స్ చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు.

PM Modi: ఆ ఘటనను మర్చిపోలేను.. ముంబయి ఉగ్రదాడులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ఆ ఘటనను మర్చిపోలేను.. ముంబయి ఉగ్రదాడులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి(Mumbai Terror Attack) ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు.

Terror Attack: భారత్‌లో ఆ నగరాలపై ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన గుజరాత్ పోలీసులు

Terror Attack: భారత్‌లో ఆ నగరాలపై ఉగ్రదాడికి ప్లాన్.. భగ్నం చేసిన గుజరాత్ పోలీసులు

భారత్‌లోని రెండు ప్రధాన నగరాలపై ఉగ్రదాడి కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాలపై ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ స్ట్రైక్(ISIS) సంస్థ టెర్రరిస్ట్ ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి