• Home » terror attack

terror attack

Amit Shah: ఉగ్ర హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అమిత్‌షా

Amit Shah: ఉగ్ర హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అమిత్‌షా

ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్‌షా చెప్పారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీనగర్ వెళ్తున్నట్టు చెప్పారు.

Jammu Kashmir: పహల్గాంలో ఉగ్రదాడి.. గాయపడిన ఏడుగురు టూరిస్టులు

Jammu Kashmir: పహల్గాంలో ఉగ్రదాడి.. గాయపడిన ఏడుగురు టూరిస్టులు

టెర్రరిస్టులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని, మరిన్ని వివరాలు అందాల్సి ఉందని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఉగ్రవాదులు 3 నుంచి 5 నిమిషాల సేపు కాల్పులు జరిపి పరారయ్యాయనీ, సుమారు ఐదు నుంచి ఆరుగురు గాయపడ్డారని అధికాలు చెబుతున్నారు.

దేశంపై ఉగ్రవాదుల ముప్పు.. ఏ క్షణమైనా దాడులు

దేశంపై ఉగ్రవాదుల ముప్పు.. ఏ క్షణమైనా దాడులు

దేశంపై ఉగ్రదాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందా. ఏక్షణమైనా దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చా. నిఘా సంస్థల హెచ్చరికలు ఏం చెబుతున్నాయి. ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికలతో రైల్వేశాఖ అప్రమత్తమైంది.

Tahwwur Rana: ఎన్‌ఐఏ దర్యాప్తునకు ముంబై పోలీసుల సహకారం: ఫడ్నవిస్

Tahwwur Rana: ఎన్‌ఐఏ దర్యాప్తునకు ముంబై పోలీసుల సహకారం: ఫడ్నవిస్

రాణాను విజయవంతంగా ఇండియాకు తీసుకువచ్చి దేశ న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఫడ్నవిస్ ప్రశంసించారు. నవంబర్ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో తమ కుటుంబాలను కోల్పోయిన ముంబై ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

Himanta Biswa Sarma: ముంబై ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నా: అసోం సీఎం

Himanta Biswa Sarma: ముంబై ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నా: అసోం సీఎం

గ్రదాడులు జరిగిన రోజు రాత్రిని ఎప్పటికీ మరచిపోలేనని, ఎన్ఎస్‌జీ ఆపరేషన్ ఇప్పటికీ తన కళ్ల ముందు ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో హిమంత బిశ్వా శర్మ తెలిపారు.

Tahawwur Rana Extradition: యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పాటు: కపిల్ సిబల్

Tahawwur Rana Extradition: యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పాటు: కపిల్ సిబల్

ముంబైలో 26/11 దాడి ఘటన జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇలాంటి ఉగ్ర ఘటనల్లో ప్రమేయమున్న వారిపై కఠిన చట్టం అవసరమైందని. యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పిడిందని కపిల్ సిబల్ తెలిపారు.

Tahawwur Rana: ఇండియాకు తహవూర్ రాణా.. ఆ జైలుకే తరలింపు

Tahawwur Rana: ఇండియాకు తహవూర్ రాణా.. ఆ జైలుకే తరలింపు

భారత్ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తరుణం మరికొన్ని గంటల్లో రాబోతుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 2008 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా మరికొన్ని గంటల్లో ఇండియా రానున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలు...

Tahawwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

Tahawwur Rana: భారత్‌కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు

26/11 ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవీర్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రత్యేక విమానంలో అతడిని భారత్‌కు తరలిస్తున్నారని సమాచారం. అతడిని ఇండియాకు తీసుకువచ్చేందుకు భారత్ అధికారుల బృందం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

Pakistan: రైలు హైజాక్.. బందీలుగా వందలాది ప్రయాణికులు

Pakistan: రైలు హైజాక్.. బందీలుగా వందలాది ప్రయాణికులు

బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని ప్రయాణికుల రైలుపై కాల్పులతో దాడి చేశారు. రైలు ఆగగానే వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు మిలటరీ సిబ్బందిని ప్రాణాలు కోల్పోయారు.

Champions Trophy 2025:  పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్.. ప్రమాదంలో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ?

Champions Trophy 2025: పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్.. ప్రమాదంలో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ?

పలు దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి