• Home » terror attack

terror attack

Terror Attack: ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి.. మరికాసేపట్లో కావలికి మృత దేహం..

Terror Attack: ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి.. మరికాసేపట్లో కావలికి మృత దేహం..

అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

Terror Attack: పర్యాటకులపై దాడిని అడ్డుకునే క్రమంలో హుస్సేన్ మృతి

Terror Attack: పర్యాటకులపై దాడిని అడ్డుకునే క్రమంలో హుస్సేన్ మృతి

పర్యాటకులను గుర్రంపై బైసారను తీసు కెళ్తుంటాడు హుస్సేన్. అదే అతనికి జీవనోపాధి. మంగళవారం కూడా పర్యటకులను బైసారన్ పచ్చిక బయళ్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి క్యాంపుల్లోని పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నపుడే ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. వారిని అడ్డుకొనే క్రమంలో హుస్సేన్ ప్రాణాలొదిలాడు.

Kishan Reddy: ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

Kishan Reddy: ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిరికిపంద చర్యగా మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ఎదుట దోషిగా నిలబెడతామని హెచ్చరించారు

Telangana Helpline: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

Telangana Helpline: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. కశ్మీర్‌లో ఉన్న తెలంగాణ వాసుల కోసం ఇది ప్రారంభమైంది.

CPI ML Mass Line: ఉగ్రవాద దాడికి మాస్‌ లైన్‌ ఖండన

CPI ML Mass Line: ఉగ్రవాద దాడికి మాస్‌ లైన్‌ ఖండన

పహల్గాం ఉగ్రదాడిని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ ఖండించింది. ఆర్టికల్‌ 370 రద్దు కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం కాదని నేతలు వ్యాఖ్యానించారు

Lt Vinay Narwal: పహల్గాం దారుణం.. యువ జంట లాస్ట్ వీడియోf

Lt Vinay Narwal: పహల్గాం దారుణం.. యువ జంట లాస్ట్ వీడియోf

కశ్మీర్ అందాలు చూసి తరించాలని ఎన్నో ఆశలు, ఆనందాలతో పర్యాటకులు వెళ్తుంటారు. ఆ హిమతల స్వర్గాన్ని ఆశ్వాదించాని వెళ్లిన 20 మందిని ఉగ్రమూక పొట్టన పెట్టుకున్న..

Breaking News: కేంద్రం కఠిన నిర్ణయాలు..

Breaking News: కేంద్రం కఠిన నిర్ణయాలు..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

India: సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు నో ఎంట్రీ.. కేంద్రం సంచలన నిర్ణయం

India: సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు నో ఎంట్రీ.. కేంద్రం సంచలన నిర్ణయం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అటారీ చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు పాకిస్థాన్ పర్యాటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

Jammu and Kashmir: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల ఉచ్చులో టీఆర్ఎఫ్ కీలక కమాండర్?

Jammu and Kashmir: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల ఉచ్చులో టీఆర్ఎఫ్ కీలక కమాండర్?

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో బుధవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కదలికలకు ఉన్నట్టు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. తుంగ్‌మార్క్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు చోటుచేసుకున్నాయి.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఇతనే

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఇతనే

భారత ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం, లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌‌కు సైఫుల్లా ముఖ్య సహచరుడుగా వ్యవహరిస్తు్న్నాడు. లష్కరేకి ప్రాక్సీగా చెప్పుకునే 'ది రిసిస్టెన్స్ ఫ్రంట్‌' (టీఆర్ఎఫ్), పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్)లను స్థాపించినది కూడా ఇతనే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి