• Home » terror attack

terror attack

Missile Rivalry: భారత్‌, పాక్‌ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు

Missile Rivalry: భారత్‌, పాక్‌ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాలు అరేబియా సముద్రంలో పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించగా, భారత్ ఐఎన్‌ఎస్ సూరత్ నుంచి ఎంఆర్-ఎస్‌ఏఎం క్షిపణిని, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను మోహరించింది

LoC Tension: ఎల్వోసీపై ప్రభావం

LoC Tension: ఎల్వోసీపై ప్రభావం

పాకిస్థాన్ సిమ్లా ఒప్పందం నిలిపివేతతో ఎల్వోసీపై కట్టుబాటు తొలగి, కశ్మీర్ వివాదంలో మూడోపక్ష జోక్యం కోరే ప్రయత్నాలు ముమ్మరం కావచ్చు, దీర్ఘకాలంలో ప్రాంతీయ స్థిరత్వానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది

Karnataka: ఇద్దరి మృతదేహాలు స్వస్థలాలకు

Karnataka: ఇద్దరి మృతదేహాలు స్వస్థలాలకు

పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన మంజునాథ్‌రావ్‌, భరత్‌భూషణ్‌ మృతదేహాలు బెంగళూరు ఎయిర్‌పోర్టు ద్వారా స్వస్థలాలకు చేరి, మంత్రి, గవర్నర్‌, సీఎం నివాళులర్పించారు

Pahalgam Plot: పాక్‌లో పహల్గాం సూత్రధారులు

Pahalgam Plot: పాక్‌లో పహల్గాం సూత్రధారులు

పాకిస్థాన్‌లోని సూత్రధారులు రియల్‌-టైమ్‌ ఇంటెలిజెన్స్‌తో పహల్గాం ఉగ్రదాడిని నిర్వహించగా, కరాచీ, ముజఫరాబాద్‌లలో డిజిటల్‌ ఆధారాలు గుర్తించారు. నలుగురు నుంచి ఆరుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు

LOC Infiltration Alert: నియంత్రణ రేఖ వెంబడి 42  లాంచ్‌ ప్యాడ్స్‌

LOC Infiltration Alert: నియంత్రణ రేఖ వెంబడి 42 లాంచ్‌ ప్యాడ్స్‌

నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన 200 మంది ఉగ్రవాదులు భారత సరిహద్దు దాటేందుకు సన్నద్ధంగా ఉన్నారు

Soldier Martyred: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జవాన్‌ మృతి

Soldier Martyred: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జవాన్‌ మృతి

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 6 పారా ఎస్‌ఎఫ్‌కు చెందిన హవల్దార్‌ ఝంటు ఆలీ షేక్‌ వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపాయి

Pahalgam Briefing: పహల్గాం దారుణం మిత్ర దేశాల దృష్టికి

Pahalgam Briefing: పహల్గాం దారుణం మిత్ర దేశాల దృష్టికి

పహల్గాం ఉగ్రదాడి గురించి జీ-20 దేశాల రాయబారులకు భారత్ వివరించగా, సీమాంతర ఉగ్రవాదంపై గట్టిగా స్పందించనున్నట్టు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. సింధు ఒప్పంద రద్దు, అత్తారీ మూసివేతల తర్వాత ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్

Pahalgam Terror Attack: నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు.. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళిలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు ఇంటికి వెళ్లారు.

Pahalgam: జర్నలిస్ట్‌పై బీజేపీ కార్యకర్తల దాడి..

Pahalgam: జర్నలిస్ట్‌పై బీజేపీ కార్యకర్తల దాడి..

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా పహల్గామ్‌లో జర్నలిస్ట్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై..

Pahalgam Terror Attack:  పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలను పాకిస్తాన్ వెళ్లకుండా నిలిపి వేసింది. ఇప్పుడు వీసాలను కూడా రద్దు చేసింది. పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి