Home » Telugu states
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
Magha Masam : ‘శ్రీరస్తూ.. శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’. ప్రతీ ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఘట్టం పెళ్లి.. అటువంటి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే.. ఎవరైనా వెంటనే చెప్పే మాసం.. మాఘమాసం.. ఎందుకంటే పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘ మాసం ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలోను ఉండవని పండితులు, పురోహితులు చెబుతున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న అరాచక, అవినీతి, నిర్బంధ పాలన నా జీవితంలో చూడలేదు. ప్రతీకార రాజకీయం నా నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పాల్పడలేదు.
తెలుగు రాష్ట్రాలను (Telugu States) మరోసారి వానలు ముంచెత్తుతున్నాయి.! గ్యాప్ ఇచ్చి మరీ వర్షాలు (Rains) కుమ్మేస్తున్నాయి.! ఒక్కోసారి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా గంటల తరబడి కురుస్తున్న వర్షాలతో ప్రజలు భయాందోళనకు గురువుతున్న పరిస్థితి..
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన(షెడ్యూల్-2, జూలై 2023) వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో
తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య పెండింగ్ అంశాలపై (Pending Issues) పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీకి..
కేంద్ర కేబినెట్లో (Union Cabinet) కొత్త నేతలకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. జూలై-12న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని గత వారం, పదిరోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు పూర్తయ్యింది...
సోమవారం నాడు మరోసారి బీజేపీ కేంద్ర కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ సమావేశమై 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వ్యూహాలు.. 3 రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ (Rajyasabha) అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు...
అవును.. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగానే ఆధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించాం.. ప్రస్తుత పార్లమెంట్ను 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించాం..
‘కొత్త పలుకు’ సంచలనాలకు పెట్టింది పేరు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా రాసే ఈ కాలమ్కు అశేష ఆధరణ ఉంది. ఆదివారం వచ్చిదంటే చాలు..